సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. తక్కువ ధరకే విమానం లాంటి ప్రయాణం.. ఆగే స్టేషన్లు ఇవే!!
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. వచ్చే నెల 8న సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
Most Read Stories