AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: ప్రధాని మోడీ, సీఎం జగన్ సహా రాఖీ పండగ జరుపుకున్న పలువురు ప్రముఖులు.. ‘దీదీ’ ఎవరికీ రాఖీ కట్టిందో తెలుసా..

అన్నా చెలెళ్ల, అక్క తమ్ముళ్ల బంధానికి, ప్రేమకి గుర్తుగా రాఖీ పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. దేశ ప్రధాని మోడీ, యూపీ సీఎం .. ఏపీ సీఎం జగన్ సహా పలువురు ప్రముఖ నాయకులు రాఖీ పండగను జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాల విద్యార్థుల మధ్య రాఖీ పండగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కూడా ప్రధానికి రాఖీ కట్టారు. దీంతో పాటు ఏపీ సీఎం జగన్ సహా దేశంలోని పలువురు పెద్ద నేతలు తమ తమ రాష్ట్రాల్లో రాఖీ పండుగను జరుపుకున్నారు.

Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 31, 2023 | 1:25 PM

Share
న్యూఢిల్లీలో 'రక్షా బంధన్' సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు.

న్యూఢిల్లీలో 'రక్షా బంధన్' సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోడీకి రాఖీ కట్టారు.

1 / 7
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమలాపురం ఎంపీ చితా అనురాధతో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, రాజమండ్రి రుడా చైర్ పర్షన్ షర్మిలరెడ్డి. సీఎం జగన్.. వారిని ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా పర్యటనలో రాఖీ కట్టేందుకు క్యూ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అమలాపురం ఎంపీ చితా అనురాధతో పాటు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత, రాజమండ్రి రుడా చైర్ పర్షన్ షర్మిలరెడ్డి. సీఎం జగన్.. వారిని ఆత్మీయంగా పలకరించి ఆశీర్వదించారు.

2 / 7
రాఖీ పండగ సందర్భంగా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాఖీ కట్టారు.

రాఖీ పండగ సందర్భంగా కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాఖీ కట్టారు.

3 / 7
నాగ్‌పూర్‌లో రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బంజారా సంఘం మహిళలు రాఖీ కట్టారు.

నాగ్‌పూర్‌లో రక్షా బంధన్ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బంజారా సంఘం మహిళలు రాఖీ కట్టారు.

4 / 7
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబైలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు రాఖీ కట్టారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబైలో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు రాఖీ కట్టారు.

5 / 7
నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా టిబెట్ మహిళలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టారు.

నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో రక్షా బంధన్ సందర్భంగా టిబెట్ మహిళలు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు రాఖీ కట్టారు.

6 / 7
రక్షా బంధన్ సందర్భంగా అమృత్‌సర్ యూనివర్సిటీలో గురునానక్ దేవ్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌కు ఓ మహిళ రాఖీ కట్టింది.

రక్షా బంధన్ సందర్భంగా అమృత్‌సర్ యూనివర్సిటీలో గురునానక్ దేవ్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌కు ఓ మహిళ రాఖీ కట్టింది.

7 / 7