ముక్కోటి ఏకాదశి నాడు అరుదైన యుతి.. ఈ రాశులకు లక్ష్మీ యోగం, కుబేర యోగం!
ఈ నెల(డిసెంబర్) 30న ముక్కోటి ఏకాదశి రోజున విశేషమైన గ్రహాల యుతి జరగబోతోంది. ఆ రోజున నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండి మిథున రాశిలో ఉన్న గురువును వీక్షించబోతున్నాయి. జనవరి 12 వరకూ కొనసాగే ఈ అరుదైన గ్రహ గతి వల్ల కొన్ని రాశులకు లక్ష్మీయోగం, కుబేర యోగం, ధన ధాన్య సమృద్ది యోగం పట్టబోతున్నాయి. మేషం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభం, మీన రాశులకు ఈ యోగాలు పట్టే అవకాశం ఉంది. వీరికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఈ రాశుల వారు ముక్కోటి ఏకాదశి రోజు నుంచి 15 రోజుల పాటు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అనేక శుభాలు కలిగే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6