కృష్ణానదిపై జరుగుతున్న వంతెన పనుల్లో అద్భుతం..! తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం ఇతర దేవతా విగ్రహలు..
రాయచూరు జిల్లా శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. రాయచూరు-తెలంగాణ సరిహద్దులోని శక్తి నగర్ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో దేవుడి విగ్రహాలు బయటపడ్డాయి. కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివ లింగం లభ్యమయ్యాయి. విగ్రహాలను సిబ్బంది నదిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. కృష్ణానదిలో లభ్యమైన కృష్ణదేవరాయల విగ్రహాలపై చరిత్రకారులు ఏమంటున్నారంటే..!
Most Read Stories