అద్భుతం: రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే ఏమవుతుందో తెలుసా?
పుష్కలమైన పోషకాలతో నిండివున్న పండు ఖర్జూరం. అందుకే ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతుంటారు. అయితే.. వీటిని నేరుగా కాకుండా..నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరం పండ్లు సహజ స్వీటెనర్గా పనిచేస్తాయి. అంతేకాదు.. శక్తివంతమైన ఆహారం. ఇందులో ఉండే సహజ చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్లు వ్యాయామం తర్వాత తక్షణ శక్తిని అందిస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తినటం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
