G20 Summit: గ్లోబల్ లీడర్లతో ప్రధాని మోడీ ప్రత్యేక బంధం.. విందులో సందడి చేసిన ప్రతిపక్ష నేతలు..
దేశ రాజధాని ఢిల్లీలో వసుదైక కుటుంబం థీమ్తో జీ20 సదస్సు జరుగుతోంది. ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నీ ఢిల్లీలోనే ఉన్నారు. దేశాధినేతల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ డిన్నర్ కార్యక్రమానికి ముందు ఫొటో సెషన్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ లీడర్లతో ప్రధాని మోడీకి ఉన్న ప్రత్యేక బంధం కనిపించింది. ప్రతిపక్ష నాయకులు కూడా ప్రధానితో కనిపించారు. G20 శిఖరాగ్ర సమావేశం అద్భుతంగా సాగుతుందని అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం. రాత్రి భోజనం అనంతరం నేతలు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్నారు. విపక్షాల ముఖ్యమంత్రులతో ఉన్న ఫోటోలు కూడా ప్రధాని మోడీ షేర్ చేశారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6