కొండల రాయుడికి వింత నైవేద్యం.. శరీరంపై తేళ్లను పాకించుకుంటున్న భక్తులు.. అలా ఎందుకు చేస్తున్నారంటే..?
తేలు.. ఈ పేరు వింటేనే ఎవరికైనా భయమేస్తుంది. కనిపిస్తేనే పక్కకు జరిగిపోతారు ఎవరైనా, ఎక్కడ అది తమను కరుస్తుందో అనే భయంతో. కానీ ఆ స్వామి భక్తులకు తేళ్లు అంటే ఏ మాత్రం భయం లేదు పైగా అభిమానం. అంతే కాదు ఆ తేళ్లని పట్టుకొని నదిలో తమ వీపుపై వేసుకొని సంచరించేలా చేసుకుంటారు. ప్రత్యేక శ్రావణ మాసం మూడవ సోమవారంలో ఈ తేళ్ల పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కొండపై తేలేను వెతికి పట్టుకొని ఒక దండలా చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా వింతగా అనిపించే ఈ తేళ్ల పండుగను వివరాలను ఓ సారి చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
