AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

IPL 2024: ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఐదు జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి.

Venkata Chari
|

Updated on: Apr 20, 2024 | 9:16 AM

Share
IPL Code Of Conduct: ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇప్పటికే సగం మార్గం పూర్తి చేసుకుంది. అన్ని జట్లు తలా 7 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి స్థానంలో ఉంది.

IPL Code Of Conduct: ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇప్పటికే సగం మార్గం పూర్తి చేసుకుంది. అన్ని జట్లు తలా 7 మ్యాచ్‌లు ఆడాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉండగా, ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరి స్థానంలో ఉంది.

1 / 8
అయితే, ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక్క మ్యాచ్‌లో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఐదుగురిలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

అయితే, ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక్క మ్యాచ్‌లో నిషేధానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ఐదుగురిలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

2 / 8
వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించనందుకు ఐదు జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఈ ఐదుగురు కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు.

వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించనందుకు ఐదు జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఈ ఐదుగురు కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే ఒక్క మ్యాచ్ నిషేధం విధిస్తారు.

3 / 8
పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై చర్యలు తీసుకున్నారు.

పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై చర్యలు తీసుకున్నారు.

4 / 8
దీంతో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

దీంతో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

5 / 8
ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు బీసీసీఐ జరిమానా విధించింది.

ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు బీసీసీఐ జరిమానా విధించింది.

6 / 8
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ రూ.24 లక్షలు రెండుసార్లు జరిమానాగా చెల్లించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రెండుసార్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ రూ.24 లక్షలు రెండుసార్లు జరిమానాగా చెల్లించారు.

7 / 8
ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఐదు జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఐదు జట్లు ఈ నిబంధనను ఉల్లంఘించాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి.

8 / 8
Follow Us
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
కడప స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన ఎందుకు?
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
భారత్ తొలి హైడ్రోజన్ రైలులో హైదరాబాదీ మార్క్..
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?
అద్దె ఇంటిలో ఉంటే ఓట్లు గల్లంతేనా? సొంతూరు డిటైల్స్ ఇవ్వాలా?