IPL 2024: చారిత్రాత్మక మ్యాచ్లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ.. అవేంటంటే?
Rohit Sharma Creates 2 Unique Records: పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక మైలురాయిని నెలకొల్పాడు. అలాగే ఈ మ్యాచ్లో రెండు అరుదైన రికార్డులు క్రియేట్ చేశాడు. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ మాత్రమే ఐపీఎల్లో ఇలా చేశారు. అవేంటో ఓసారి చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
