Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబ్ కింగ్స్

పంజాబ్ కింగ్స్

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కాగా, ప్రీతి జింటా, నెస్ వాడియా, కరణ్ పాల్, మోహిత్ బర్మన్ యజమానులుగా ఉన్నారు. బాలీవుడ్ నటి పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లలో ఎల్లప్పుడూ జట్టుకు మద్దతుగా కనిపిస్తుంది. కోచ్ బేలిస్. 2008లో కింగ్స్ XI పంజాబ్ (KXIP)గా స్థాపించబడిన ఫ్రాంచైజీని మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్ సంయుక్తంగా కలిగి ఉన్నారు. ఫిబ్రవరి 2021లో జట్టు పేరు కింగ్స్ XI పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్‌గా మార్చారు. 2014 సీజన్‌లో, జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి రన్నరప్‌గా నిలిచింది. ఇది కాకుండా 13 సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్‌లకు చేరుకున్నారు. జట్టు సహ యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

ఐపీఎల్ 2021 సీజన్ వరకు కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, 2023లో శామ్ కర్రాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

ఇంకా చదవండి

IPL 2025: సీజన్ కి ముందు ప్రీతీ పాపకి గుడ్ న్యూస్! ఫామ్ లో కనిపిస్తున్న న్యూజిలాండ్ ఎక్స్‌ప్రెస్

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 కోసం రికీ పాంటింగ్ కోచింగ్‌తో కొత్తగా మార్పులు చేసుకుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్‌ను జట్టులోకి తీసుకోవడం ప్రధాన అంకితంగా మారింది. అతని బౌలింగ్ స్పీడ్, మెరుగైన ఫామ్ PBKS బౌలింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఫెర్గూసన్ ప్రభావం ఐపీఎల్ 2025లో PBKS గెలుపు అవకాశాలను ఎలా మార్చుతుందో చూడాలి! 

  • Narsimha
  • Updated on: Feb 1, 2025
  • 12:38 pm

Shreyas Iyer: యూఆర్ రియల్లీ గాడ్ గిఫ్టేడ్ చైల్డ్ రా’! పాత దోస్త్ పై పంజాబ్ కెప్టెన్ కామెంట్స్

యువ క్రికెటర్ పృథ్వీ షా తన కెరీర్‌లో తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాడు. IPL 2025 వేలంలో ఎవ్వరూ అతడిని కొనుగోలు చేయకపోవడం, దేశవాళీ క్రికెట్‌ జట్లలో చోటు కోల్పోవడం అతని ప్రస్థానంపై ప్రశ్నలను లేవనెత్తింది. శ్రేయాస్ అయ్యర్ అతనికి పని నైతి, క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని సూచించాడు. షా తన భవిష్యత్తు కోసం కృషి చేస్తూ మళ్లీ రాణించగలడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • Narsimha
  • Updated on: Jan 30, 2025
  • 1:31 pm

IPL 2025: ఆ ముగ్గురు ఓవర్సీస్ వికెట్ కీపర్-బ్యాటర్‌లు ఫామ్ లోకి వస్తే అంతే..! లిస్టులో మన బైరెడ్డితో పాటూ ఎవరున్నారంటే?

IPL 2025లో ప్లేయర్ల గాయాలు, ఫామ్ కోల్పోవడం వంటి పరిస్థితుల్లో భర్తీ ఆటగాళ్లుగా అవకాశం పొందే ముగ్గురు టాప్ ఓవర్సీస్ వికెట్ కీపర్-బ్యాటర్‌లు బెన్ డకెట్, జానీ బెయిర్‌స్టో, షాయ్ హోప్. వీరు తమ బ్యాటింగ్ నైపుణ్యం, వికెట్ కీపింగ్ సామర్థ్యంతో జట్లను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. ILT20, SA20, BBL లీగ్‌లలో తమ ప్రదర్శనతో ఇప్పటికే తాము ఫామ్‌లో ఉన్నామని నిరూపించారు. త్వరలో ఈ ముగ్గురు ఏ జట్లలో చోటు దక్కించుకుంటారో చూడాల్సిందే!

  • Narsimha
  • Updated on: Jan 30, 2025
  • 12:25 pm

Vishnu Vinod: 2024లో గాయంతో మధ్యలోనే అవుట్.. కట్ చేస్తే కంబ్యాక్ తో హడలు పుట్టిస్తా అంటోన్న ప్రీతీ కుర్రోడు

31 ఏళ్ల కేరళ వికెట్ కీపర్ విష్ణు వినోద్, ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్‌లో చేరి నూతన ఉత్సాహంతో ఉన్నారు. రూ. 95 లక్షలకు కొనుగోలు అయిన అతను, రికీ పాంటింగ్-శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. గాయం కారణంగా IPL 2024 మధ్యలో ప్రదర్శన ఆగినప్పటికీ, ఈ సీజన్‌లో తన జట్టును ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ వంటి దిగ్గజాలతో ఆడిన అనుభవం విష్ణు ఆటలో కొత్త మలుపులు తెచ్చే అవకాశం ఉంది.

  • Narsimha
  • Updated on: Jan 25, 2025
  • 12:12 pm

Shreyas Iyer: KKRతో గొడవ గురించి మొత్తానికి నోరు విప్పిన అయ్యర్! షారుక్ ఫ్యామిలీ గురించి షాకింగ్ కామెంట్స్

శ్రేయాస్ అయ్యర్ IPL 2024లో KKRతో ఛాంపియన్‌గా నిలిచాడు, కానీ 2025 సీజన్ ముందు అతన్ని KKR విడిచిపెట్టింది. ఈ నిర్ణయంపై అతను తన నిరాశను వ్యక్తం చేశాడు, ముఖ్యంగా కమ్యూనికేషన్ లోపం కారణంగా రిటెన్షన్ గురించి గడచిన కొంతకాలంలో ఏ చర్చలు జరగలేదని పేర్కొన్నాడు. KKRతో గడిపిన సమయం మానసికంగా విలువైనదని అతను తెలిపాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా శ్రేయాస్ చేరుకున్నాడు, కొత్త జట్టుతో విజయాలను సాధించాలని ఆశిస్తున్నాడు.

  • Narsimha
  • Updated on: Jan 21, 2025
  • 7:03 pm

IPL 2025: ప్రీతీ గ్యాంగ్ పై బాంబు పేల్చిన లక్నో నయా కెప్టెన్! ఈ సారి కథ వేరే ఉంటది అంటూ బోల్డ్ కామెంట్స్

IPL 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కి రూ. 27 కోట్లకు రికార్డు స్థాయిలో చేరాడు. పంత్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్‌తో చేరకపోవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. LSG కెప్టెన్‌గా పంత్ నియమితులై, పూరన్, మిల్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. IPL 2025 సీజన్‌లో LSG గెలుపు సాధించడమే పంత్ ప్రధాన లక్ష్యం అని అన్నాడు. 

  • Narsimha
  • Updated on: Jan 21, 2025
  • 6:46 pm

Glenn Maxwell: పీడ విరగడయ్యింది అనుకున్నారు.. కట్ చేస్తే సిక్సులు, ఫోర్లతో ఊచకోత కోసిన ప్రీతి కుర్రోడు!

గ్లెన్ మాక్స్‌వెల్ తన అద్భుత ఫామ్‌తో BBLలో ఆకట్టుకున్నాడు. హోబర్ట్ హరికేన్స్‌తో మ్యాచ్‌లో 32 బంతుల్లో 76 నాటౌట్ చేస్తూ మెల్‌బోర్న్ స్టార్స్‌ను భారీ స్కోరు వైపు నడిపించాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించడం అతని స్థిరత్వానికి నిదర్శనం. IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అతని ప్రదర్శన అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

  • Narsimha
  • Updated on: Jan 20, 2025
  • 10:50 am

Punjab Kings: మూడు సమస్యలతో మొదలైన శ్రేయాస్ అయ్యార్ కెప్టెన్సీ.. అవేంటంటే?

Punjab Kings Captain Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో అతని ముందు మూడు అతిపెద్ద సవాళ్లు నెలకొన్నాయి. వీటిని దాటుకుని శ్రేయాస్ అయ్యర్ ముందకు వెళ్లాల్సి ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..

Punjab Kings: పంజాబ్ కింగ్స్ తలరాత మార్చేది ఈయనే.. బిగ్ బాస్ వేదికగా సల్మన్ ఖాన్ సంచలన నిర్ణయం..

IPL 2025 Punjab Kings Captain: ఐపీఎల్ సీజన్ 17లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించిన శ్రేయాస్ అయ్యర్‌ను ఈసారి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్సీనే లక్ష్యంగా చేసుకుని అధిక బిడ్ ప్రైజ్‌తో శ్రేయాస్ అయ్యార్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

IPL 2025: ఇదేందయా ఇది ఆ జట్టులో సగానికి పైగా ఆల్ రౌండర్లే! ప్రీతీ పాప కి దశ తిరిగినట్టే

పంజాబ్ కింగ్స్ IPL 2025 సీజన్ లో కొత్త ఆల్ రౌండర్లతో తమ జట్టును మరింత బలంగా తీర్చిదిద్దింది. మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సెన్ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాంశ్ షెడ్జ్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని జోడించారు. ఈ జట్టు తమ స్ట్రాటజీ ద్వారా IPL 2025లో మరింత ప్రభావం చూపించబోతుంది.

  • Narsimha
  • Updated on: Dec 31, 2024
  • 10:20 am