AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో దూసుకపోతున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ మూడు ఫార్మాట్లలో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇటీవలే వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేశాడు. వన్డేల్లో రోహిత్ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు కూడా హిట్‌మ్యాన్ పేరిటే ఉన్నాయి. రోహిత్ కెప్టెన్సీలో, రోహిత్ ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కోసం IPL టైటిల్ గెలిచాడు.

అంతర్జాతీయ స్థాయిలో కూడా రోహిత్ టీమిండియాకు అద్భుతంగా సారథ్యం వహించాడు. అతని కెప్టెన్సీలో భారత్ ఈ ఏడాది ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. రోహిత్ ఇప్పుడు తన కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై రోహిత్ 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు. అలాగే, సచిన్ టెండూల్కర్ 6 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్‌లో 7 సెంచరీలు చేసిన రికార్డును సృష్టించాడు. 63 బంతుల్లోనే సెంచరీ సాధించడం ద్వారా భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.

ఇంకా చదవండి

IND vs NZ 1st ODI Result: రాణించిన కోహ్లీ, గిల్, అయ్యర్.. ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌దే విజయం..

IND vs NZ 1st ODI Result: ఆదివారం వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. 301 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ సాధించింది.

Rohit Sharma: ప్రపంచ రికార్డుతో హిట్‌మ్యాన్ రచ్చ.. క్రికెట్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..

Rohit Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి వన్డేలో, ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడికీ సాధ్యం కాని ఘనతను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సాధించాడు. సిక్సర్ల కోసం అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

IND vs NZ: టీమిండియా నుంచి 4గురు ఆటగాళ్లు ఔట్.. ఊహించని షాక్ ఇచ్చిన గంభీర్..

India vs New Zealand, Playing XI: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వడోదరలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లను ప్రకటించాయి. రెండు జట్లకు ప్లేయింగ్ ఎలెవెన్‌లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. ఇదేంటిది జైషా అంతమాట అనేశాడేంది.. ఎవరిని ఎంచుకున్నాడంటే?

Jay Shah Hails Rohit Sharma as India's Greatest Captain: కెప్టెన్సీ పదవి ఉన్నా లేకపోయినా, భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. జై షా వంటి అత్యున్నత స్థాయి వ్యక్తులు అతన్ని భారత్ బెస్ట్ కెప్టెన్‌గా గుర్తించడం, రోహిత్ సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపుగా భావించవచ్చు.

Rohit Sharma : హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భార్య రేంజే వేరు..కొత్తగా కొన్న ఇంటి ధర ఎన్ని కోట్లో తెలుసా ?

Rohit Sharma : ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన అహూజా టవర్స్‎లో రితికా సజ్దే ఈ కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. దీని మొత్తం ధర రూ.26.30 కోట్లు. కేవలం ఈ ఇంటి రిజిస్ట్రేషన్ కోసమే ఆమె భారీగా ఖర్చు చేశారు.

  • Rakesh
  • Updated on: Jan 8, 2026
  • 6:23 pm

IND vs NZ: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ సిద్ధం.. గంభీర్ శత్రువులిద్దరికి చోటు..!

India's Probable Playing XI vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ జట్టుతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. 11 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పాత వివాదాలను గుర్తు చేస్తూ గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు.

IND vs NZ: కోహ్లీ, రోహిత్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు.. తొలి వన్డేకు ముందే హీట్ పెంచేసిన కివీస్ కెప్టెన్

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ ముంగిట క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా వెటరన్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్, వారి రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ చెక్ పెట్టారు. వారిద్దరినీ తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమే అవుతుందని, వారు 2027 వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం ఉందని బ్రేస్‌వెల్ అభిప్రాయపడ్డారు.

బుల్లెట్ కన్నా వేగంగా.. వన్డే హిస్టరీలోనే డేంజరస్ ప్లేయర్లు.. టాప్ 5 లిస్ట్‌లో నలుగురు మనోళ్లే..

ODI Cricket: వన్డే క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో అనేక మంది రికార్డులు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో ప్రతిరోజూ పెద్ద రికార్డులు నమోదవుతున్నాయి. ఈరోజు, వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 11,000 పరుగులు చేసిన టాప్ ఐదుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..

Video: ఒకే వేదికపై ముగ్గురు వరల్డ్ కప్ విజేతలు.. స్పెషల్ ఎట్రాక్షన్ చూస్తే కళ్లు జిగేల్ మనాల్సిందే..

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా ఎం. అంబానీ ముంబైలో ఏర్పాటు చేసిన 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' అనే వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ల సమక్షంలో జరిగిన ఈ వేడుక భారత క్రీడా చరిత్రలో ఒక అపురూప ఘట్టంగా నిలిచింది.

IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

India vs New Zealand 1st ODI Playing 11: న్యూజిలాండ్‌తో జరిగే మొదటి వన్డేలో తలపడే భారత ప్లేయింగ్ 11పై అందరి ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సచిన్‌కు షాకిచ్చాడు.. రోహిత్‌ను వెలికితీశాడు.. కట్‌చేస్తే.. విరిగిన కాలితోనే రూ. 100 కోట్ల సామ్రాజ్యం

క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు మైదానంలో కంటే మైదానం వెలుపల ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు. అలాంటి ఒక అరుదైన వ్యక్తి జతిన్ పరంజపే. 14 ఏళ్ల వయసులో సాక్షాత్తూ సచిన్ టెండూల్కర్‌నే వెనక్కి నెట్టి 'బెస్ట్ జూనియర్ క్రికెటర్' అవార్డు గెలుచుకున్న జతిన్, దురదృష్టవశాత్తూ గాయం వల్ల కెరీర్ కోల్పోయారు. కానీ, అదే గాయాన్ని ఒక అవకాశంగా మలుచుకుని నేడు రూ. 100 కోట్ల విలువైన క్రీడా సామ్రాజ్యాన్ని స్థాపించారు. రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించిన ఈ 'మిస్టర్ ఆల్ రౌండర్' సక్సెస్ స్టోరీ మీకోసం.

గంభీర్ స్వార్థం.. ఆ ఇద్దరి విషయంలో బీసీసీఐ ఘోర తప్పిదం: మాజీ ప్లేయర్

భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఆధునిక క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అయితే, వీరి వీడ్కోలు ఏమాత్రం ఆర్భాటం లేకుండా జరిగిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మోంటీ పనేసర్ ఈ విషయంపై స్పందిస్తూ బీసీసీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు దిగ్గజాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.