Hyderabad: ఆర్డర్ ఎలా రిసీవ్ చేసుకున్నారు.. ఆ కంపెనీకి రూ.30 వేలు ఫైన్.. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్, జులై 31: వినియోగదారుల ఫోరం.. ఓ ప్రముఖ కళ్లజోళ్ల సంస్థకు భారీ జరిమానా విధించింది. వినియోగదారుడి ఫిర్యాదుతో ఈ జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ వనస్థలిపురం లెన్స్ కార్ట్లో రెండు జతల కళ్ళజోడు ఆర్డర్ పెట్టాడు అబ్బాస్. 2017 డిసెంబర్ 2న వనస్థలిపురం లెన్స్కార్ట్ స్టోర్కి వెళ్లి ఈ ఆర్డర్ పెట్టాడు. రెండు జతల కళ్ళజోడు కోసం 9520 రూపాయలు చెల్లించాడు. ఆర్డర్ తీసుకున్న యాజమాన్యం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
