Sravan Kumar B

Sravan Kumar B

Correspondent - TV9 Telugu

sravan.boinepally@tv9.com
Follow On:
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీతక్క అరుదైన కానుక.. అందులో ఏం ఉందంటే..?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సీతక్క అరుదైన కానుక.. అందులో ఏం ఉందంటే..?

హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ పల్లె సంస్కృతి ఉట్టిపడే పెయింటింగ్ ను రాష్ట్రపతికి మంత్రి సీతక్క బహుకరించారు.

President Tour: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

President Tour: హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

సెప్టెంబర్ 28వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారు అయ్యింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు.

తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల.. మంత్రి సీతక్క చేతుల మీదుగా శ్రీకారం.. ప్రత్యేకతలివే

తెలంగాణలో తొలి కంటెయినర్‌ ప్రభుత్వ పాఠశాల.. మంత్రి సీతక్క చేతుల మీదుగా శ్రీకారం.. ప్రత్యేకతలివే

అదే కోవ‌లో ఇప్పుడు కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభిస్తున్నారు. ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్ద‌రు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌వంతంగా కూర్చునే విధంగా కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ను అందుబాటులోకి తెచ్చారు.

Telangana: భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

Telangana: భారీ వర్షాలతో అపార నష్టం.. వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

ఆయా శాఖలకు సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు కావల్సిన అంశాలపై పకడ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి పంపవలసిన నివేదికలలో పొందుపరచవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచించారు...

జీహెచ్ఎంసీలో లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ.. పర్యావరణంపై అవగాహన..

జీహెచ్ఎంసీలో లక్ష మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ.. పర్యావరణంపై అవగాహన..

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం పర్యావరణంపై అవగహన కల్పించేందుకు TSPCB చైర్మన్ తో కలిసి మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు.

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభం

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులు ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్.. విచారణకు హాజరవ్వాలని నోటీసు..

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్.. విచారణకు హాజరవ్వాలని నోటీసు..

సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన మీడియా కామెంట్స్‎ను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. గురువారం తెలంగాణ భవన్‎లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆగస్ట్ 15న ములుగులో మంత్రి సీతక్కచేసిన మాటలకు కౌంటర్ ఇచ్చారు.

Telangana: రాష్ట్రంలో జోరుగా సాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే..

Telangana: రాష్ట్రంలో జోరుగా సాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే..

గ్రామపంచాయతీ నుండి పట్టణం దాకా అన్ని స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. 25 లక్షల మొక్కలు,29 వేల కిలోమీటర్ల రోడ్ల శుభ్రత,18 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీల శుద్ధి.....రికార్డు స్థాయిలో స్వచ్ఛదనం పచ్చదనం పనులు సాగుతున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పనులు పూర్తవగా.. మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Vikarabad: పైకి చూస్తే నల్ల బెల్లం లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

Vikarabad: పైకి చూస్తే నల్ల బెల్లం లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్

ప్రభుత్వ అదేశాలతో తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లేకుండా చేయాలని దాడులు నిర్వహిస్తోంది. కాని కొందరు అక్రమార్కులు మాత్రం తండాలకు నల్ల బెల్లాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.

అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా

అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా

దూల్‌పేట్‌ అంటే హైదరాబాద్‌లో తెలియనివారుండరు. కళా నైపుణ్యాలతోపాటు సారాయి తయారీగా కొంత కాలం విరాజిల్లింది. సారాయిని తెలంగాణలో లేకుండా ఎక్సైజ్‌ శాఖ చేసింది. ఇప్పుడు దూల్‌పేట్‌ అంటే గంజాయికి పెట్టింది పేరుగా మారింది. నాడు సారాయిని తుదిమిట్టిని ఎక్సైజ్‌శాఖ.. ఇప్పుడు దూల్‌పేట్‌లో గంజాయి అనవాళ్లు లేకుండాచేయడానికి అడుగులు కదుపుతోంది..

Hyderabad Crime Rate: హైదరాబాద్ మహాన‌గ‌రంలో మెరుగుప‌డిన శాంతిభ‌ద్రత‌లు.. కారణం అదేనా..!

Hyderabad Crime Rate: హైదరాబాద్ మహాన‌గ‌రంలో మెరుగుప‌డిన శాంతిభ‌ద్రత‌లు.. కారణం అదేనా..!

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ మహానగరంలో శాంతిభ‌ద్రత‌లు మెరుగ‌య్యాయి. గ‌తేడాది తొలి ఆరు నెల‌లతో ( జ‌న‌వ‌రి 2023 నుంచి జూన్ 30 వ‌ర‌కు) పోల్చితే ఈ ఏడాది తొలి భాగంలో హ‌త్యలు, హ‌త్యాయ‌త్నాలు, దాడులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ర‌హ‌దారి ప్రమాదాల సంఖ్య గ‌ణనీయంగా దిగి వచ్చింది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశవ్యాప్త సర్వే..

Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశవ్యాప్త సర్వే..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇత‌ర రాష్ట్రాల‌కు అధికారుల‌ను పంపించి అధ్య‌య‌నం చేయించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి త్వరగా ఇవ్వాల‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హౌజింగ్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు....