ఔదార్యం చాటుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం.. దుబాయ్లో ఆపదలో ఉన్న కార్మికుడికి ఆసరా
ఆయన పేరు చొప్పరి లింగయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసి. బతుకుదెరువు కోసం అప్పుల బాధ భరించలేక దుబాయ్ వెళ్ళాడు. గత వారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గల్ఫ్ కార్మికుడు చొప్పరి లింగయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్కు సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశాడు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఫ్లైట్ టికెట్ కొని పంపించారు.
- Sravan Kumar B
- Updated on: Apr 27, 2025
- 7:56 pm
డేంజర్ జోన్ వరకు మట్టి తొలగింపు.. చివరి దశకు చేరుకున్న SLBC టన్నెల్ ఆపరేషన్..!
రోజులు గడుస్తున్నాయి.. వారాలు మారుతున్నాయి. నెలలు పూర్తవుతున్నాయి. SLBC రెస్క్యూ ఆపరేషన్ మాత్రం కొలిక్కిరావడం లేదు. ఇంకా ఆరుగురి ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు సహాయక బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. ప్రమాద ఘటనలో రిసీవ్ ఆపరేషన్ వేగవంతమైంది. లోకోమోటివ్ సహాయంతో బండ రాళ్లను తొలగించే ప్రక్రియ వేగవంతం చేశారు.
- Sravan Kumar B
- Updated on: Apr 17, 2025
- 8:12 pm
Hyderabad: రెండు గంటల్లో రూ. 15 లక్షల లోన్.. లచ్చిందేవి వస్తుందనుకుంటే జరిగిందిదే
రెండు గంటల్లో రూ.15లక్షల లోన్ ఇస్తామంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు చీట్ చేశారు. అతని నుంచి ఏకంగా 45 లక్షలు కొట్టేశారు.. సికింద్రాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల ఆర్య వైశ్య బ్యాంక్ వాట్సాప్ గ్రూప్ పేరిట స్కామర్ల నుంచి మెసేజ్ వచ్చింది. అందులో మహాలక్ష్మి ఫైనాన్నుంచి..
- Sravan Kumar B
- Updated on: Apr 17, 2025
- 8:09 pm
Mee Seva: మీ సేవ చరిత్రలోనే రికార్డు స్థాయి అప్లికేషన్లు! దెబ్బకు సర్వర్ డౌన్
రాజీవ్ యువ వికాస్ పథకానికి అత్యధిక దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా సమర్పించబడుతున్నాయి. 14 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇన్కమ్ సర్టిఫికెట్, కుల ధృవపత్రం వంటి పత్రాలు అవసరం. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 14. ప్రభుత్వం రుణాలు అందించనుంది.
- Sravan Kumar B
- Updated on: Apr 13, 2025
- 5:16 pm
Fancy Number Auction: ఈ ఫ్యాన్సీ నెంబర్ విలువ రూ.9 లక్షల 87 వేలు.. ఒక్క రోజు ఆర్టీఏకు ఎంత ఆదాయమో తెలుసా?
Fancy Number Auction: నెంబర్లు ఫ్యాన్సీగా ఉంటే వాటికి అత్యధిక డిమాండ్ ఉంటుంది. కేవలం వాహనాలకే కాదు మొబైల్ నెంబర్లలో కూడా ఫాన్సీ నెంబర్ల కోసం ఎక్కువ డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. అయితే మణికొండ లో ఉన్న రంగారెడ్డి జిల్లా..
- Sravan Kumar B
- Updated on: Mar 2, 2025
- 9:42 pm
Telangana: ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సకు ఆధార్ ఖచ్చితంగా అవసరమా..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
ఆధార్ కేవలం స్థానికతను నిర్ధారించేందుకు మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నామని వైద్య సేవలకు ఆధార్ కార్డు కచ్చితంగా కాదని తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకం లో ఉచిత వైద్య సేవలు అందించటానికి మిగతా ఆసుపత్రులు ఆధార్ ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయని అందులో భాగంగా ఫార్మాలిటీగా ఆధార్ స్థానికత నిర్ధారించడానికి అడుగుతున్నారు. తప్ప నిజానికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలకు ఆధార్ అవసరం
- Sravan Kumar B
- Updated on: Mar 1, 2025
- 5:48 pm
Warangal: టైమ్ వచ్చేసిందోచ్.. వరంగల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడంటే..?
వరంగల్ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారి కల సాకారమయ్యే రోజు రానే వచ్చింది. మామనురు ఎయిర్ పోర్టు నిర్మాణానికి చర్యలు వేగవంతమయ్యాయి.నిర్మాణాన్ని చేపట్టి.. త్వరతగిన ఫ్లైట్ సర్వీసులు నడిపించాలని ప్రయత్నిస్తోంది. మరి ఇంతకీ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడంటే..
- Sravan Kumar B
- Updated on: Mar 1, 2025
- 4:01 pm
Telangana Inter Exams: ఇంటర్ విద్యార్థులకు బిగ్బ్రేకింగ్ న్యూస్…! పరీక్షల్లో అవి పూర్తిగా బ్యాన్..
అసలు టెక్నాలజీ ఉపయోగించి ఆ కాపీయింగ్ ఎలా చేస్తున్నారో కనిపెట్టడం కూడా అంత సులువు కాదు. అందుకే పరీక్షల సమయం దగ్గర పడుతున్నప్పుడు, ఇటు పరీక్షలు నిర్వహించే వారికి, తల్లిదండ్రులకు కాపీయింగ్ పై పెద్ద టెన్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ కి టైం దగ్గర పడుతుంది. విద్యార్థులందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మార్చి ఐదు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డ్ అని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వం కూడా పరీక్షలపై సమీక్ష నిర్వహించింది.
- Sravan Kumar B
- Updated on: Mar 1, 2025
- 1:32 pm
Telangana: రైతులకు బ్యాంకుల నుంచి మెసేజ్లు.. ఏంటని చూడగా పండుగో పండుగ
మొత్తంగా 32 జిల్లాలలోని 563 మండలాలకు చెందిన 577 గ్రామాలలోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9,48,333 ఎకరాల భూమికి, వారి ఖాతాలలో మొత్తం రూ. 569 కోట్లు జమ అయ్యాయి. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా..
- Sravan Kumar B
- Updated on: Jan 27, 2025
- 6:30 pm
Hyderabad: పైకి చూస్తే ఫర్నీచర్ డెలివరీ వ్యాన్.. సప్లై చేసేది ఏదో తెలిస్తే షాక్..!
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ముఠా రెచ్చిపోతోంది. గంజాయి రవాణా కొత్త ఫుంతలు తొక్కుతోంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులే టార్గెట్గా రెచ్చిపోతున్నారు కేటుగాళ్లు. ఐక్యా పర్నీచర్ ఐటమ్లను డెలివరీ చేసే వ్యాన్లలో, తిరుగు ప్రయాణంలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతోంది ఓ ముఠా. ఇందుకు సంబంధించి పక్కా సమాచారంతో మాటు వేసిన హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
- Sravan Kumar B
- Updated on: Dec 21, 2024
- 6:32 pm
CM.Revanth Reddy: ఇక పై నో బెనిఫిట్ షోస్.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ఫైర్
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో ఓ మహిళ మృతి చెందగా.. ఓ బాలుడు ఆసుపత్రిపాలయ్యాడు. ఈఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియర్ అయ్యారు. ఇప్పటికే పోలీసులు థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.
- Sravan Kumar B
- Updated on: Dec 21, 2024
- 7:22 pm
Hyderabad: మొట్టమొదటి సారిగా ట్యాంక్బండ్పై 9 విమానాలతో విన్యాసాలు.. ఎప్పుడంటే..!
Hyderabad: హైదరాబాదులో చాలా ఎయిర్ క్రాఫ్ట్ షోలు సిటీకి దూరంగా నిర్వహించారు. నగరం నడిబొడ్డున సచివాలయం ట్యాంక్బండ్ నెక్లెస్ రోడ్లో ఏర్ షో నిర్వహించడం ఇదే మొదటిసారి..
- Sravan Kumar B
- Updated on: Dec 7, 2024
- 7:58 pm