Vikarabad: పైకి చూస్తే నల్ల బెల్లం లోడ్.. తీరా లోపల చెక్ చేయగా మైండ్ బ్లాంక్
ప్రభుత్వ అదేశాలతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆగస్టు 31 నాటికి రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లేకుండా చేయాలని దాడులు నిర్వహిస్తోంది. కాని కొందరు అక్రమార్కులు మాత్రం తండాలకు నల్ల బెల్లాన్ని తరలించి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Jul 24, 2024
- 12:08 pm
అప్పుడు సారాయికి ఇప్పుడు గంజాయికి హైదరాబాద్ నగరం నడిబొడ్డు అడ్డా
దూల్పేట్ అంటే హైదరాబాద్లో తెలియనివారుండరు. కళా నైపుణ్యాలతోపాటు సారాయి తయారీగా కొంత కాలం విరాజిల్లింది. సారాయిని తెలంగాణలో లేకుండా ఎక్సైజ్ శాఖ చేసింది. ఇప్పుడు దూల్పేట్ అంటే గంజాయికి పెట్టింది పేరుగా మారింది. నాడు సారాయిని తుదిమిట్టిని ఎక్సైజ్శాఖ.. ఇప్పుడు దూల్పేట్లో గంజాయి అనవాళ్లు లేకుండాచేయడానికి అడుగులు కదుపుతోంది..
- Sravan Kumar B
- Updated on: Jul 17, 2024
- 8:38 pm
Hyderabad Crime Rate: హైదరాబాద్ మహానగరంలో మెరుగుపడిన శాంతిభద్రతలు.. కారణం అదేనా..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. గతేడాది తొలి ఆరు నెలలతో ( జనవరి 2023 నుంచి జూన్ 30 వరకు) పోల్చితే ఈ ఏడాది తొలి భాగంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు తగ్గుముఖం పట్టాయి. రహదారి ప్రమాదాల సంఖ్య గణనీయంగా దిగి వచ్చింది.
- Sravan Kumar B
- Updated on: Jul 12, 2024
- 3:39 pm
Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశవ్యాప్త సర్వే..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి త్వరగా ఇవ్వాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హౌజింగ్ శాఖ అధికారులను ఆదేశించారు....
- Sravan Kumar B
- Updated on: Jul 1, 2024
- 9:33 pm
హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 లోని కోదండాపూర్ పంప్ హౌజ్ లో రెండో పంపు NRV వాల్వ్ మరమ్మతులకు గురైంది. దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అటు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు కూడా జరుగుతున్నాయి. పనులు పూర్తయిన వెంటనే.. యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తారు. ఈ మరమ్మతుల పనుల కారణంగా జలమండలి ఓ అండ్ ఎం డివిజన్లు - 2, 3, 4, 5, 7, 9, 10(A), 10(B), 13, 14, 16, 20 పరిధిలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు తాగునీటి సరఫరాలో కొన్నిచోట్ల పూర్తి అంతరాయం.
- Sravan Kumar B
- Updated on: Jun 26, 2024
- 6:24 pm
తెలంగాణలో కొత్త రవాణాపాలసీ.. అమల్లోకి ఎప్పుడంటే..
రవాణా అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న బెస్ట్ పాలసీపై రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో స్టడి టూర్ కొనసాగుతుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహరాష్ట్ర, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై నాలుగు బృందాలుగా పర్యటిస్తున్నారు. ఒక డీటీసి, ఆర్టీవో, ఎంవిఐలు ఒక్కో బృందంగా ఏర్పడి ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నారు.
- Sravan Kumar B
- Updated on: Jun 25, 2024
- 8:20 pm
Bonalu 2024: తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు.. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్గా ఉత్సవ కమిటీ: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆషాడ బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సురేఖ దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ ఏడాది బోనాల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 20 కోట్లను మంజూరు చేశారని మంత్రి సురేఖ ప్రకటించారు. బోనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- Sravan Kumar B
- Updated on: Jun 22, 2024
- 9:16 pm
Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంలో 65 కొత్త జబ్బులకు చికిత్స.. ప్రస్తుతం ఉన్న చికిత్సలకు ప్యాకేజ్ పెంపు
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాజీవ్..
- Sravan Kumar B
- Updated on: Jun 8, 2024
- 9:04 pm
Telangana: ఆదాయం పెంచే మార్గాలను కనిపెట్టండి.. మంత్రులతో డిప్యూటీ సీఎం
సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఏటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని...
- Sravan Kumar B
- Updated on: Jun 7, 2024
- 8:51 pm
Hyderabad: హైదరాబాద్లో భారీ కార్నివల్, క్రాకెర్స్ షో.. ఆ రోజే తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ
జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సి.ఎస్ శాంతి కుమారి..
- Sravan Kumar B
- Updated on: May 27, 2024
- 9:53 pm
Hyderabad: బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ.. ఎప్పుడు..? ఎక్కడ అంటే..?
ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 శనివారం ఉదయం 11గంటకు ప్రవేశిస్తుందనీ ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు అమర్నాథ్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు, శివ శంకర్ గౌడ్ ,గౌరీ..
- Sravan Kumar B
- Updated on: May 20, 2024
- 6:28 pm
Hyderabad: థెరపిస్టులం అంటూ ఇంటి లోపలికి తీసుకెళ్లిన మహిళలు.. కట్ చేస్తే..
థెరపిస్ట్ అంటూ పరిచయమయ్యారు.. ఇంకెముంది మనోడు.. పొంగిపోయాడు.. వాళ్లు లోకేషన్ షేర్ చేయ్యగానే రయ్యిరయ్యిన వెళ్లాడు.. చివరకు ఆ లేడీలు.. మసాజ్ పేరుతో న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. తీరా ఏం చేయలేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.. బాధితుడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
- Sravan Kumar B
- Updated on: Apr 30, 2024
- 8:43 pm