AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravan Kumar B

Sravan Kumar B

Correspondent - TV9 Telugu

sravan.boinepally@tv9.com
Follow On:
Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?

Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?

ఆన్‌లైన్ గేమింగ్ యువత ప్రాణాలను బలిగొంటోంది. ఎంతోమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో నెల రోజుల్లో ఏడుగురు మరణించడం దీని తీవ్రతను తెలుపుతోంది. చిన్న లాభాలతో ఆశపెట్టి, ఆ తర్వాత పెద్ద నష్టాలను మిగిల్చే ఈ గేమింగ్‌పై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. తాజాగా మరో ప్రాణం ఈ వ్యసనానికి బలైంది.

Viral Video: ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం బైక్‌ దొంగిలిద్దామని వెళ్లి..

Viral Video: ఎరక్కపోయి, ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో.. పాపం బైక్‌ దొంగిలిద్దామని వెళ్లి..

ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అనే సమెతను మీరు వినే ఉంటారు.. అచ్చం అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బైక్‌ దొంగతనానికని వెళ్లిన ఒక దొంగకు ఊహించని పరిణామం ఎదురైంది. బైక్‌ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తం కావడంతో అడ్డంగా బుక్కయాడు.

Telangana: ఆటోలో గోల్డ్ బ్యాగ్ వదిలేసిన ప్యాసింజర్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

Telangana: ఆటోలో గోల్డ్ బ్యాగ్ వదిలేసిన ప్యాసింజర్.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఆటో ఓ వ్యక్తి తన ఇంటికి బయల్దేరాడు. ఇల్లు వచ్చింది.. డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి.. దిగిపోయాడు. ఇంటి లోపలికి ఇలా అడుగుపెట్టాడో లేదో.. ఆటోలో బ్యాగ్ మర్చిపోయానని గుర్తొచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే అటో లేదు. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది.

మూడేళ్లుగా మూత పడిన కంపెనీలో కోట్ల విలవైన మెషినరీ మాయం.. ఇంతకీ ఎవరి పని..?

మూడేళ్లుగా మూత పడిన కంపెనీలో కోట్ల విలవైన మెషినరీ మాయం.. ఇంతకీ ఎవరి పని..?

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. మూడు కోట్లకు పైగా విలువ చేసే మిషనరీ, ఇతర సామాగ్రి మాయం అయినట్టుగా కంపెనీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తయారీ యూనిట్ గత మూడేళ్లుగా మూతపడి ఉంది.

Hyderabad: డియర్ పొలీస్.. కొంచెం కమ్యూనికేషన్ పంచుకోండయ్యా..!

Hyderabad: డియర్ పొలీస్.. కొంచెం కమ్యూనికేషన్ పంచుకోండయ్యా..!

9 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసులో రెండు పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయ లోపం వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పరిధిలో తప్పిపోయిన శివాని నాలుగు రోజుల తర్వాత కుటుంబానికి చేరడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

Hyderabad: పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి వచ్చాడో.. లేదో.. కాసేపటికే.!

Hyderabad: పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి వచ్చాడో.. లేదో.. కాసేపటికే.!

విషయం తెలుసుకున్న పరమేశ్ అనూష తల్లిదండ్రులను సముదాయించి, "ఇకపై గొడవలు జరిగవని" హామీ ఇచ్చి భార్యను ఇంటికి తీసుకువచ్చాడు.అయితే తీసుకువచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ తీవ్ర కలహం జరిగి పరమేశ్ భార్యను నడి రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టాడు. భార్య అనూషపై పదేపదే..

Hyderabad: కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది

Hyderabad: కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది

అల్వాల్ ఎస్సై రాఘవేందర్ రెడ్డి విచారణలో మురహరి గౌడ్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ లేకుండా ఇల్లీగల్‌గా క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించారు. ఏప్రిల్‌లోనే మెడికల్ కౌన్సిల్ ఈ విషయంపై కేసు నమోదు చేసినట్టు వెల్లడైంది. ఇదే ఆసరా చేసుకుని ఎస్సై 10 లక్షలు డిమాండ్ చేశాడని మురహరి కుటుంబం ఆరోపిస్తోంది.

Hyderabad: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో.. స్కూల్ ఐడీకార్డుతో ఉరివేసుకొని 4th క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య!

Hyderabad: అయ్యో.. ఎంత కష్టమొచ్చిందో.. స్కూల్ ఐడీకార్డుతో ఉరివేసుకొని 4th క్లాస్ స్టూడెంట్ ఆత్మహత్య!

హైదరాబాద్‌లో తీవ్ర విషాద ఘటన వెలుగు చూసింది. నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ ఐడి కార్డ్ టాగ్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్‌లో విగతజీవిగా పడిన కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు చిన్నారి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: తరచూ మెట్రోలో ప్రయాణిస్తున్నారా.? ఇకపై ప్రతీ రోజూ చివరి ట్రైన్ అప్పుడే.. తాజా షెడ్యూల్ ఇదే

Hyderabad: తరచూ మెట్రోలో ప్రయాణిస్తున్నారా.? ఇకపై ప్రతీ రోజూ చివరి ట్రైన్ అప్పుడే.. తాజా షెడ్యూల్ ఇదే

ఇకపై వారంలో అన్ని రోజులు మెట్రో సర్వీసులు ఒకే టైమింగ్‌లో నడుస్తాయి. అన్ని రోజులు(సోమవారం నుంచి ఆదివారం) మెట్రో సర్వీస్ అవర్స్ ఉదయం 6:00 నుంచి రాత్రి 11:00 వరకు ఉండేలా ఫిక్స్ చేశారు. మొదటి రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 6:00కి బయల్దేరితే..

ప్రభుత్వ వేలంలో మరోసారి కోకాపేట భూములకు రికార్డు ధర

ప్రభుత్వ వేలంలో మరోసారి కోకాపేట భూములకు రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండిఏ నిర్వహించిన భూముల వేలం కొత్త రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15, 16లలో ఎకరం ధర రూ. 151.25 కోట్లు, రూ. 147.75 కోట్లకు చేరింది. జీహెచ్ఆర్, గోద్రేజ్ సంస్థలు వీటిని దక్కించుకున్నాయి. ఇది మునుపటి రికార్డులను అధిగమించింది.

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

రూ. 10 కోట్లకు విల్లా.. హైదరాబాద్‌లో భారీ డిమాండ్‌

హైదరాబాద్‌లో విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఐటీ ఉద్యోగులు కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ, తమ కార్యాలయాలకు దగ్గరగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. విల్లాలు స్టేటస్ సింబల్‌గా మారడంతో, కాలుష్య రహిత వాతావరణంలో నివసించడానికి కోటి రూపాయల వరకు వెచ్చించేందుకు వెనుకాడటం లేదు. షంషాబాద్, కిస్మత్‌పూర్‌లలో విల్లా నిర్మాణాలు పెరిగాయి.

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

నిచ్చెన ఎక్కితేనే బ్యాంకు సేవలు.. డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా రిస్క్‌ చేస్తేనే

ఒడిశాలోని భద్రక్ జిల్లా ఎస్‌బీఐ శాఖ వద్ద అక్రమణల తొలగింపులో భాగంగా మెట్లు కూల్చివేయబడ్డాయి. దీంతో కస్టమర్లు, సిబ్బంది మొదటి అంతస్తులోని బ్యాంకులోకి వెళ్లడానికి నిచ్చెనను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ వింత పరిస్థితి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నోటీసులను పట్టించుకోని భవన యజమాని నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రస్తుతం స్టీల్ మెట్లు ఏర్పాటు చేశారు.