దుల్కర్కు జోడిగా టాలీవుడ్ బ్యూటీ.. షూటింగ్ పూర్తి చేసుకున్న శర్వానంద్ కొత్త చిత్రం
తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ నిర్మాణ సంస్థలు ఇచ్చిన కంప్లయింట్స్ను పరిగణలోకి తీసుకున్న కౌన్సిల్ కొంత మంది నటీనటులకు రెడ్ కార్డ్ జారీ చేసింది. ధనుష్, శింబు, విశాల్తో పాటు విజయ్ సేతుపతి, అమలా పాల్, అథర్వ, ఎస్జే సూర్య, యోగిబాబు రెడ్ కార్డ్ అందుకున్న వారిలో ఉన్నారు. గదర్ 2 మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను ఆడియన్స్కు మరింత చేరువ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
