Movie Updates: సెన్సార్ పూర్తిచేసుకున్న టైగర్.. ఫారిన్ ట్రిప్ లో రామ్ చరణ్..
నిన్నమొన్నటి వరకు గేమ్ ఛేంజర్ షూటింగ్తో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా మరో ఫారిన్ ట్రిప్ వెళ్లారు. 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' లాంటి సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కీడా కోలా. డిజే టిల్లుతో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సిద్ధూ జొన్నలగడ్డ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా అలా నిన్ను చేరి. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సెన్సార్ పూర్తైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
