Movie Updates: రామాయణ పేరు మారుతుందా? రెండు భాగాలుగా మిరాయ్..
రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా బాలీవుడ్ మేకర్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ తొలిసారిగా ఓటు వేశారు. ప్రాణ్దీప్ ఠాకూర్ దర్శకత్వంలో రక్షణ అనే సినిమా చేసారు పాయల్ రాజ్పుత్. తేజా సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా మిరాయ్. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ సినిమా రూపొందుతుంది.
Most Read Stories