Tollywood News: నా మీద కుట్ర చేశారు అంటున్న కంగనా | ఆలస్యంగా రానున్న స్పిరిట్
బాలీవుడ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, ఎంపీ కంగనా రనౌత్. పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, తన సినిమాల్లో నటించొద్దని నటీనటులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్నారు. కంగన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
