Bank Alert: మీక్కూడా బ్యాంకు నుంచి ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా? అలర్ట్ అవ్వండి..
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల విధానాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగం సంస్థ ఎస్బీఐ కస్టమర్లకు కీలక అలర్ట్ చేసింది. కొన్ని రకాల మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
