మీ పేరు మీదు సిమ్ కార్డ్స్ ఎవరైనా వాడేస్తున్నారా? టెన్షన్ పడకండి.! ఈజీగా బ్లాక్ చేసేయొచ్చు!

మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు.? వాటిల్లో ఏది యాక్టివ్‌గా ఉంది.? మిగతా నెంబర్లను బ్లాక్ చేశారా.? లేక ఎవరైనా వాడుతున్నారా.?...

మీ పేరు మీదు సిమ్ కార్డ్స్ ఎవరైనా వాడేస్తున్నారా? టెన్షన్ పడకండి.! ఈజీగా బ్లాక్ చేసేయొచ్చు!
Sim Cards
Follow us

|

Updated on: Jun 22, 2021 | 10:53 AM

మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు.? వాటిల్లో ఏది యాక్టివ్‌గా ఉంది.? మిగతా నెంబర్లను బ్లాక్ చేశారా.? లేక ఎవరైనా వాడుతున్నారా.? ఇలా ఎన్నో ప్రశ్నలకు టెలికాం విభాగం తాజాగా సమాధానం ఇస్తూ ఒక కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీకు తెలియకుండా ఎవరైనా మీ మొబైల్ నెంబర్‌ను వాడుతుంటే.. వారిని ఈజీగా పట్టుకోవచ్చు. దీనికోసం ”ది టెలికాం ఎనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్” అనే పోర్టల్‌ను DoT లాంచ్ చేసింది.

Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా ప్రజలందరూ కూడా వారి పేరు మీద జారీ అయిన మొబైల్ కనెక్షన్‌ల సంఖ్యను తెలుసుకోగలరు. అందులో వాడనటువంటి మొబైల్ నెంబర్లు ఉంటే.. వాటిని బ్లాక్ చేయమని కూడా అభ్యర్థించవచ్చు. అందుకోసం ముందుగా మీరు https://www.tafcop.dgtelecom.gov.in/ ని సందర్శించి, యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు వచ్చిన వన్ టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

Also Read:  రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!

అప్పుడు మీకు మీ పేర్ల మీద జారీ చేసిన మొబైల్ కనెక్షన్స్ నెంబర్లు దర్శనమిస్తాయి. వాటిల్లో మీరు వినియోగించని నెంబర్లు ఉంటే.. డీయాక్టివ్ లేదా బ్లాక్ చేసేందుకు ఉన్న ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. టికెట్ ఐడీల ద్వారా వినియోగదారులు తమ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇతరుల పేరు మీద సిమ్ కార్డులను తీసుకుని చట్టవిరుద్దమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్న నేపధ్యంలో టెలికాం విభాగం ఈ పోర్టల్‌ను ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభించగా.. ప్రస్తుతానికి, ఈ సౌకర్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవను దశలవారీగా విస్తరించాలని టెలికాం విభాగం యోచిస్తోంది. మరోవైపు కేంద్రం 155260 నెంబర్‌తో జాతీయ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించేందుకు ఇది సహాయపడుతుంది.

Also Read: 13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు