PM Modi: కేంద్ర మంత్రి ఇంట్లో క్రిస్మస్ వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ.. చిత్రాలు చూడండి..
ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకోనున్నారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు జరుపుకునే పండుగలలో ఇది ముఖ్యమైనది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దీనిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. గురువారం (డిసెంబర్ 19) ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
