బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే

బెంగుళూరు నగరానికి వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్  నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు లోకి  వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.

బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే
delhi lockdown news
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 25, 2021 | 8:20 PM

బెంగుళూరు నగరానికి వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్  నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు లోకి  వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.  ఈ వైరస్ పాజిటివ్ సోకినవారి చేతులమీద స్టాంప్ వేస్తామని కూడా ఆయన చెప్పారు. నగరంలో  గురువారం ఒక్క రోజే 1400 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  గత 4 నెలల తరువాత ఇంత అత్యధికంగా నమోదు కావడం ఇదే మొదటి సారి . వచ్చే రెండు నెలలు ఈ నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని సుధాకర్ కోరారు. ప్రతి వారూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజ్ తప్పనిసరి అని అన్నారు.  ఇళ్ళు, ఇంకా  భవనాల్లో  జరిగే సామాజిక కార్యక్రమాలకు 200 మందికి మించి అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఓపెన్ లాన్స్ లో 500 మంది  గెస్టులను అనుమతిస్తామన్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్, ఐసీయుల లభ్యతకు సంబంధించి సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు.

కోవిడ్ రోగులకు  ప్రత్యేకంగా 400  బెడ్స్ అందుబాటులో ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం అప్పుడే చర్యలు  తీసుకుందని సుధాకర్ చెప్పారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామన్నారు.ప్రయివేట్ ఆసుపత్రులు కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలతో సిద్డంగా ఉండాలని సుధాకర్ కోరారు. ఇలా ఉండగా ఏప్రిల్ రెండో వారంలో కోవిడ్ కేసులు చాలావరకు పెరగవచ్చునని ఎస్ బీ ఐ తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి లెక్క వేసుకుంటే సెకండ్ వేవ్ వంద రోజులవరకు ఉండవచ్చు అని ఈ రిపోర్టులో అభిప్రాయపడ్డారు. మార్చి 23 వరకు అందిన ట్రెండ్ ను బట్టి దేశంలో సెకండ్ వేవ్ కేసులు చాలా పెరిగే సూచనలున్నాయని ఇందులో పేర్కొన్నారు. లాక్ డౌన్లు, లేదా ఆంక్షల వల్ల పెద్దగా ఫలితం ఉండదని, కేవలం భారీ ఎత్తున మాస్ వ్యాక్సినేషన్ చేపట్టడమే ఉత్తమమని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 18 రాష్టాల్లో డబుల్ మ్యుటెంట్ వేరియంట్ కేసులను కనుగొన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి: Corona Mask: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌… మాస్క్‌ లేకుండా బయట తిరుగుతున్నారా..? రూ. 250 జరిమానా కట్టాల్సిందే

Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు ఎప్పుడు జమవుతాయంటే.. సమీక్షించిన సీఎం జగన్

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు