WITT 2024: యానిమల్ విజయం ఆశ్చర్యాన్ని కలిగించింది.. టీవీ9 సమ్మిట్లో ఖుష్బూ
టీవీ9 న్యూస్ నెట్వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' పేరుతో సమ్మిట్ నిర్వహిస్తోంది. రెండో ఎడిషన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ఖుష్బూ యానిమల్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
