AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదానికి గురైన పద్మశ్రీ వనజీవి రామయ్య

ఖమ్మం : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆతన్ని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాప్పత్రికి తరలించారు. అనంతరం వనజీవి రామయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మొక్కల పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. తాను ఎక్కడికి వెళితే అక్కడ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంటారు వనజీవి రామయ్య. పర్యావరణం కోసం వనజీవి […]

రోడ్డు ప్రమాదానికి గురైన పద్మశ్రీ వనజీవి రామయ్య
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 6:53 PM

Share

ఖమ్మం : పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం పట్టణంలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు ఆతన్ని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాప్పత్రికి తరలించారు. అనంతరం వనజీవి రామయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

మొక్కల పెంపకం మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. తాను ఎక్కడికి వెళితే అక్కడ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంటారు వనజీవి రామయ్య. పర్యావరణం కోసం వనజీవి రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?