టాప్ 10 న్యూస్ @ 6PM

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Sep 02, 2019 | 5:57 PM

1.తెలంగాణలో బీజేపీకి తమిళసై నియామకం కొత్త బలాన్నిస్తుందా? తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్‌ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్‌గా…Read more 2.ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేపట్టినవే: ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తమ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

1.తెలంగాణలో బీజేపీకి తమిళసై నియామకం కొత్త బలాన్నిస్తుందా?

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందర్యరాజన్‌ రాకతో రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లనుందా? బీజేపీని తెలంగాణలో పటిష్ట పరచడం కోసమే కేంద్రం తమిళసైని గవర్నర్‌గా…Read more

2.ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేపట్టినవే: ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. తమ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులతో టీఆర్ఎస్ నేతలు సంబురాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం లక్ష్మీ దేవిపురంలో…Read more

3.‘‘మన న్యూసే ఇసుమార్ట్’’.. ఇస్మార్ట్ సత్తి ‘ఇస్మార్ట్ న్యూస్’

నవ్వుల నవాబు సిద్ధంగా ఉన్నాడు. ‘‘మన న్యూసే ఇసుమార్ట్.. మన ముందూదితే ఫ్లూటు.. పడుతుంది ఫ్లూటు.. మన న్యూసే ఇసుమార్ట్.. నా పెయ్యి మీద సూటు.. మన ఇసుమార్ట్ న్యూస్.. మనకింక లేదు లోటు.. మన న్యూసే ఇసుమార్ట్.. మన న్యూసే ఇసుమార్ట్…Read more

4.మేం అవినీతికి మాత్రమే వ్యతిరేకం: ఉత్తమ్‌

తాము ప్రాజెక్టులకు వ్యతిరేం కాదని.. అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మాది రైతుల పక్షాన పోరాటమని వివరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని తెలిపారు…Read more

5.‘హరికృష్ణ’పై ఎంపీ రామ్మోహన్ భావోద్వేగ ట్వీట్

దివంగత నేత నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. ఆయన్ని, ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ‘ఒక తండ్రిగానైనా, తెలుగు దేశం నేతగానైనా, వెండి తెర హీరోగానైనా…Read more

6.మాజీ ప్రధాని విమర్శలను ప్రభుత్వం ఏ దృక్కోణంలో చూడాలి?

మన్మోహన్ సింగ్..దేశానికి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి వివాదరహితుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. యాక్సిడెంటల్ పీఎంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా..ఆయన స్థాయివేరు, స్థానం వేరు. ఎందుకంటే ఆయనకు ఆర్థికవేత్తగా…Read more

7.‘టిక్‌టాక్’ చేస్తూ సస్పెండ్ అయిన పోలీసమ్మ ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు

పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ చేయడంతో గుజరాత్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీస్‌పై అధికారులు వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో ప్రపంచంలోకి అడుగుపెట్టింది. బేసిగ్గా మోడలింగ్‌పై…Read more

8.కోహ్లీ ‘గోల్డెన్‌ డక్‌’… ఎన్నోసారంటే?

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘గోల్డెన్‌ డక్‌’ అయ్యాడు. భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినా ఫాలోఆన్‌ ఇవ్వకుండా టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ (4) త్వరగానే…Read more

9.వావ్.. ఇది విన్నారా..? ప్రసాదాలు.. హోం డెలీవరీ అట..!

పండుగలు వస్తే.. ఇళ్లల్లో ఉండే ఆ హడావిడే వేరు. కొత్త బట్టలు.. ఘుమ ఘుమ లాడే పిండివంటలతో.. ఇంటిలో సువాసనలు వెదజల్లుతూంటాయి. అలాగే.. ప్రస్తుతమున్న.. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పండుగ ఆచారాలు…Read more

10.జై బోలో.. గణేష్‌ అంటూ.. సందడి చేసిన అనసూయ..!

జై బోలో.. గణేష్ మహారాజ్ అంటూ.. యాంకర్ అనసూయ సందడి చేసింది. గణేష్ చతుర్థుని పురస్కరించుకుని ప్రత్యేక లెహంగాలో మెరిసింది. మెడలో డోలు వేసుకుని.. డప్పులు కొడుతూ.. హంగామా చేస్తున్నట్లు.. తను షేర్ చేసిన ఫొటోల్లో కనిపిస్తోంది…Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu