Saving Electricity: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదాతో పాటు.. ఎలక్ర్టికల్ వస్తువులు సేఫ్

Saving Electricity: రోజు రోజుకీ పెరుగుతున్న ఎలక్రికల్ వస్తువుల వినియోగంతో నెలాఖారురికి విద్యుత్ బిల్లు కూడా భారీగానే వస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తెలిసి కూడా నిర్లక్ష్యంతో..

Saving Electricity: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదాతో పాటు..  ఎలక్ర్టికల్ వస్తువులు సేఫ్
Energy At Home
Follow us

|

Updated on: Jul 31, 2021 | 10:47 AM

Saving Electricity: రోజు రోజుకీ పెరుగుతున్న ఎలక్రికల్ వస్తువుల వినియోగంతో నెలాఖారురికి విద్యుత్ బిల్లు కూడా భారీగానే వస్తుంది. అయితే కొన్ని సార్లు మనం తెలిసి కూడా నిర్లక్ష్యంతో ఏమి జరుగుతుందిలే అని భావిస్తూ చేసే పనుల వలన కూడా విద్యుత్ బిల్లులు భారీగా వడ్డించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా మనం లాప్ టాప్, సెల్ ఛార్జర్, వాషింగ్ మెషీన్స్, టీవీలు వంటివాటిని ఉపయోగించి మనకు తెలియకుండా చేసే చిన్న పొరపాట్లతో మొత్తం విద్యుత్ బిల్లుల్లో మినిమమ్ 1 శాతం పెరుగుతుందని తెలుస్తోంది.

ఎక్కువ మంది టీవీ చుసిన అనంతరం రిమోట్ తో ఆఫ్ చేసి.. స్విచ్ ఆఫ్ చేయకుండా ఇతరపనులను చూసుకుంటారు. అయితే ఇలా స్విచ్ ఆఫ్ చేయకపోవడంతో టివి.. రోజుకు 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది.. రోజు తక్కువే అనిపించినా.. ఆలా రోజుల తరబడి లెక్కిస్తే ఎక్కువే కదా..ప్రస్తుతం సెల్ ఫోన్ల ఛార్జింగ్ విషయంలో ఎక్కువమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాతనో లేదా మధ్యలో ఫోన్ కాల్ వస్తేనే.. ఛార్జర్ పిన్ నుంచి ఫోన్ తీసి మాట్లాడుతూ .. స్విచ్ ఆఫ్ చేయడం మరచిపోతారు. కొంతమంది స్విచ్ ఆఫ్ చేసినా సాకెట్ నుంచి ఛార్జర్ ను తీయరు.. దీంతో ఆ ఛార్జర్ సగటున రోజుకు 1.3 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. అంతేకాదు.. అలా సాకెట్ కు ఛార్జర్ ఉంచితే.. పాడైపోయే అవకాశమే కాదు.. ఒకొక్కసారి పేలిపోయే అవకాశం కూడా ఉంది. కనుక ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత సాకెట్ నుంచి ఛార్జర్ ను తీసివేయడం మంచిది.

ఇక ఇంటర్నెట్ ను ఉపయోగించిన అనంతరం వైఫై మోడెమ్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఇక మైక్రో ఓవెన్స్ తక్కువమంది ఇంట్లో ఉన్నా.. చాలా మంది వీటిని ఉపయోగించిన అనంతరం స్విచ్ ఆఫ్ చేసి.. అం ప్లగ్ చేయకుండా వదిలేస్తారు.. అయితే మైక్రో ఓవెన్స్‌, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను తీసుకుంటాయి కనుక అన్ ప్లగ్ చేయడం మంచిది. అంతేకాదు మనం రెగ్యులర్ గా ఉపయోగించే ఎలక్రికల్ వస్తువులైన డ్రైయర్స్‌, మిక్సర్‌లు, గ్రైండర్‌లు, రైస్‌ కుక్కర్లు, టేబుల్‌ ఫ్యాన్‌లు, బ్లూటూత్‌ స్పీకర్‌లు ఆఫ్‌ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్‌ చేయడం మంచిది. అంతేకాదు ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్‌ చేసి అన్‌ఫ్లగ్‌ చేయడం తో విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే కాదు.. ఎలక్ర్టికల్ వస్తువులు త్వరగా పాడైపోకుండా ఉంటాయి.

Also Read: Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..