నిమ్మ‌గడ్డ వ్య‌వ‌హారంపై సుప్రీంలో విచార‌ణ‌..కోర్టు ఏం చెప్పిందంటే…

ఏపీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు నేడు విచారించింది. నిమ్మ‌గ‌డ్డను తిరిగి ఎస్ఈసీగా నియ‌మిస్తూ హైకోర్టు ఇచ్చిన‌ ఉత్త‌ర్వుల‌పై స్టే ఇవ్వాల‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంలో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ వేశారు.

నిమ్మ‌గడ్డ వ్య‌వ‌హారంపై సుప్రీంలో విచార‌ణ‌..కోర్టు ఏం చెప్పిందంటే...
Follow us

|

Updated on: Jun 18, 2020 | 2:29 PM

ఏపీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు నేడు విచారించింది. నిమ్మ‌గ‌డ్డను తిరిగి ఎస్ఈసీగా నియ‌మిస్తూ హైకోర్టు ఇచ్చిన‌ ఉత్త‌ర్వుల‌పై స్టే ఇవ్వాల‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంలో స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ వేశారు. దీనిపై ప్ర‌తివాదుల‌కు నోటిసు ఇచ్చింది ధ‌ర్మాస‌నం. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను, ఎన్నికల సంఘం పిటిషన్‌తో జత చేసింది. గతంలోనే ఈ విషయంపై విచారణ జరిపామన్న కోర్టు..దీనికి సంబంధించి గ‌తంలో వచ్చిన కేసులతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, జీవోల‌ను కొట్టివేసింది హైకోర్టు. అలాగే నిమ్మ‌గడ్డ ర‌మేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియ‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంను ఆశ్ర‌యించింది.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు