AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న ఒక్క రోజే 520 మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

దేశంలో నిన్న ఒకేరోజు 9,29,481 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 13 నాటికి 12,40,31,230 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లుచేశామ‌ని తెలిపింది...

నిన్న ఒక్క రోజే 520 మందిని బలి తీసుకున్న కరోనా మహమ్మారి
Sanjay Kasula
|

Updated on: Nov 14, 2020 | 11:19 AM

Share

దేశంలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. శుక్రవారం ఉదయం శనివారం ఉదయం వరకు 520 మందిని కరోనా కబలించింది, ఇప్పటి వరకు క‌రోనా మృతుల సంఖ్య 1,29,188కి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. అయితే దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య‌ స్థిరంగా కొన‌సాగుతున్న‌ది.

శుక్రవారం  44,878 కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా నిన్న‌టికంటే 0.4 శాతం త‌క్కువ‌గా 44 వేల కేసులు రికార్డ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్త‌గా 44,684 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 87,73,479కు చేరాయి. ఇందులో 4,80,719 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 81,63,572 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న మ‌రో 47,992 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్న‌టికంటే 3,828 త‌గ్గాయి. కాగా, నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 520 మంది బాధితులు మ‌ర‌ణించారు.

దేశంలో నిన్న ఒకేరోజు 9,29,481 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 13 నాటికి 12,40,31,230 న‌మూనాల‌కు క‌రోనా ప‌రీక్ష‌లుచేశామ‌ని తెలిపింది.

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?