ఓట్ల కోసం మాత్రమే వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పండిః హరీష్ రావు

ఓట్ల కోసమే ప్రజల వద్దకు వస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రమంత్రి హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ దుబ్బాక ఆర్య‌వైశ్య భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన అలాయ్ బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు.

ఓట్ల కోసం మాత్రమే వచ్చే పార్టీలకు బుద్ధి చెప్పండిః హరీష్ రావు
Follow us

|

Updated on: Oct 26, 2020 | 3:54 PM

ఓట్ల కోసమే ప్రజల వద్దకు వస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు రాష్ట్రమంత్రి హరీష్ రావు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ దుబ్బాక ఆర్య‌వైశ్య భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన అలాయ్ – బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు కేవ‌లం ఓట్ల కోసం మాత్ర‌మే వ‌స్తున్నార‌ని తెలిపారు. ఉత్త‌మ్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దుబ్బాక‌కు ఒక్క‌సారి కూడా రాలేదు. కానీ, ఇప్పుడు ఓట్ల కోసం వ‌స్తున్నాడు. హుజుర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన త‌ర్వాత‌.. సీఎం కేసీఆర్ నేరుగా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి రూ. 300 కోట్ల ప‌నులు మంజూరు చేశార‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు.

దుబ్బాక అభివృద్ధి బాధ్య‌త త‌న‌దే అన్న హ‌రీష్.. సీఎం కేసీఆర్ ఆశీస్సుల‌తో నియోజకవర్గానికి అత్యధిక నిధులిచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. సీఎం ఆశీస్సుల‌తో నారాయ‌ణ‌ఖేడ్‌ను కూడా అభివృద్ధి చేశాన‌ని చెప్పారు. ఎన్నిక‌ల వ‌ర‌కే బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కులు దుబ్బాక‌లో ఉంటారు. కానీ తాను, సుజాత‌క్క ఎల్ల‌ప్పుడూ దుబ్బాక‌లోనే ఉండి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటామ‌న్నారు. దుబ్బాక‌లో ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్‌ను త‌ప్ప‌కుండా ఏర్పాటు చేస్తామ‌ని హ‌రీష్ రావు హామీనిచ్చారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు