AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజధానిపై ముందుకెలావెళ్లాలో ఆలోచిస్తాం : మంత్రి బొత్స

ఏపీ రాజధానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 64 వేల మంది రైతులు తమ భూములు ఇచ్చారని , వీరిలో 43 వేల మంది రైతులకు రిజిష్ట్రేషన్ జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి స్థలాల […]

రాజధానిపై  ముందుకెలావెళ్లాలో ఆలోచిస్తాం : మంత్రి బొత్స
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 29, 2019 | 8:54 PM

Share

ఏపీ రాజధానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 64 వేల మంది రైతులు తమ భూములు ఇచ్చారని , వీరిలో 43 వేల మంది రైతులకు రిజిష్ట్రేషన్ జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రేపటినుంచి రైతులకు కౌలు బకాయిలు చెల్లించనున్నామని తెలిపారు. రాష్ట్ర రాజధారి అంటే 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానిది కాదంటూ మంత్రి మరోసారి వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో రూ.35 వేల కోట్లతో టెండర్లు పిలిచారని, అన్నిపరిస్థితులు చూసుకుని ఆలోచించి ముందుకు వెళతామని బొత్స వెల్లడించారు. అన్ని వర్గాలవారి అభ్యున్నతి దిశగా ప్రభుత్వం ముందుకువెళుతుందని ఆయన చెప్పారు. అయితే రాజధాని అమరావతి విషయంలో ఎవరో ఏదో చెబితే తనకేమీ సంబంధం లేదని, ఇవాళ జరిగిన సమీక్షలో వాస్తవ పరిస్థితులపై సుధీర్ఘంగా చర్చించినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్