పొగాకు రైతులకు శుభ వార్త..!
లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటొన్న వారిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. ఇతర రైతులు ఉత్పత్తులను రిటైల్ మార్కెట్ లో అమ్ముకునే వీలుంది. కానీ పొగాకు రైతులకు ఆ సౌలభ్యం కూడా లేదు. మార్చి ఫస్ట్ వీక్ లో జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడింది. వేలం మరింత ఆలస్యమైతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు… పొగాకు బోర్డు ఆక్షన్ […]
లాక్ డౌన్ కారణంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటొన్న వారిలో పొగాకు రైతులు కూడా ఉన్నారు. ఇతర రైతులు ఉత్పత్తులను రిటైల్ మార్కెట్ లో అమ్ముకునే వీలుంది. కానీ పొగాకు రైతులకు ఆ సౌలభ్యం కూడా లేదు. మార్చి ఫస్ట్ వీక్ లో జరగాల్సిన తొలి దశ వేలం కరోనా కారణంగా వాయిదా పడింది. వేలం మరింత ఆలస్యమైతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు… పొగాకు బోర్డు ఆక్షన్ కేంద్రాలు వెంటనే పొగాకు కొనుగోలును ప్రారంభించాలని కేంద్ర వాణిజ్య సెక్రటరీ అనూప్ వాధ్వాన్, కేంద్రహోమ్ సెక్రటరీ అజయ్ భల్లాతో మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకుంటామని వారు ఇద్దరూ భరోసా ఇచ్చినట్టు జీవీఎల్ ట్విట్టర్ లో వెల్లడించారు.
పొగాకు రైతులకు శుభ వార్త! పొగాకు బోర్డు ఆక్షన్ కేంద్రాలు వెంటనే పొగాకు కొనుగోలును ప్రారంభించాలని కేంద్ర వాణిజ్య సెక్రటరీ అనూప్ వాధ్వాన్, కేంద్రహోమ్ సెక్రటరీ అజయ్ భల్లా గార్లతో మాట్లాడాను. వెంటనే చర్యలు తీసుకుంటామని నాకు ఇద్దరూ భరోసా ఇచ్చారు. @BJP4Andhrahttps://t.co/iH5PnFohmb
— GVL Narasimha Rao (@GVLNRAO) April 25, 2020
Spoke to Union Commerce Secy Shri Anoop Wadhwan and Union Home Secretary Shri Ajay Kr Bhalla to open Tobacco Board run action centres. Both assured me that they would take early action. This will bring relief to Tobacco farmers #BJP4Andhra #bjp4karnataka https://t.co/8KGYAXz41T
— GVL Narasimha Rao (@GVLNRAO) April 25, 2020