శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ వివరణ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 30 వ తేది వరకు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం

శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ వివరణ..
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 10:52 PM

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 30 వ తేది వరకు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంతమని వివరించారు. మే 3వ తేది తరువాత పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం, లాక్ డౌన్ అనంతరం ఉన్నపళంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేమని తెలిపారు. పద్మావతి పరిణయోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వివరించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక తేదిని నిర్ణయించి పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

Also Read: కోవిద్-19: 100 కోట్ల మందికి సోకే ప్రమాదం.. భయపెడుతున్న రిపోర్ట్..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..