జీఎస్టీ రిటర్న్ దాఖలుకు 3నెలలు గడువు పెంపు
2018-19 ఫైనాన్సియల్ ఇయర్ కి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చెయ్యడానికి టైమ్ లిమిట్ ను 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్ చేసింది. లాక్డౌన్లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు […]
2018-19 ఫైనాన్సియల్ ఇయర్ కి సంబంధించిన వార్షిక జీఎస్టీ రిటర్న్ దాఖలు గడువును కేంద్రం మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వార్షిక జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చెయ్యడానికి టైమ్ లిమిట్ ను 2020 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ శాఖ (సీబీఐసీ) ట్వీట్ చేసింది. లాక్డౌన్లో వాహన రాకపోకలు స్తంభించిన కారణంగా మార్చి 24 కంటే ముందు జనరేట్ అయిన ఈ-వే బిల్లుల చెల్లుబాటు గడువును మే 31 వరకు పొడిగించింది.
Notification No. 41/2020-Central Tax issued to extend the time limit for furnishing of Annual Return and Reconciliation Statement for the Financial Year 2018-19 till 30th September, 2020.
Notification Link:- https://t.co/m4TJOC6Qb5
— CBIC (@cbic_india) May 6, 2020