ఇంటెలిజెన్స్ నివేదిక ఎందుకు పట్టించుకోలేదు ?
న్యూఢిల్లి : పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు కాంగ్రెస్ నేత ఆర్ఎస్ సుర్జీవాలా. పుల్వామా దాడికి ముందు జైష్-ఎ-మహ్మద్ ఒక వీడియో హెచ్చరికను జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ కూడా ఈ నెల 8న ఒక నివేదిక అందజేసిందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులకు అంత పెద్ద మొత్తంలో ఆర్డిఎక్స్ ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు.
న్యూఢిల్లి : పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు కాంగ్రెస్ నేత ఆర్ఎస్ సుర్జీవాలా. పుల్వామా దాడికి ముందు జైష్-ఎ-మహ్మద్ ఒక వీడియో హెచ్చరికను జారీ చేసిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ఇంటెలిజెన్స్ కూడా ఈ నెల 8న ఒక నివేదిక అందజేసిందని ఆయన అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులకు అంత పెద్ద మొత్తంలో ఆర్డిఎక్స్ ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు.