AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ: ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే క‌నాల‌ని దంప‌తుల‌కు చెప్ప‌లేము: కేంద్ర ప్ర‌భుత్వం‌

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే క‌నాల‌ని దంప‌తుల‌కు బ‌ల‌వంతం చేయ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. జ‌నాభాను నియంత్రించే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లు నిర్ధిష్ట సంఖ్య‌లో పిల్ల‌ల‌ను క‌లిగి ఉండాల‌ని బ‌ల‌వంతం చేయ‌డాన్ని

ఢిల్లీ: ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే క‌నాల‌ని దంప‌తుల‌కు చెప్ప‌లేము: కేంద్ర ప్ర‌భుత్వం‌
uppula Raju
|

Updated on: Dec 12, 2020 | 8:24 PM

Share

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మాత్ర‌మే క‌నాల‌ని దంప‌తుల‌కు బ‌ల‌వంతం చేయ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. జ‌నాభాను నియంత్రించే ప్ర‌య‌త్నంలో ప్ర‌జ‌లు నిర్ధిష్ట సంఖ్య‌లో పిల్ల‌ల‌ను క‌లిగి ఉండాల‌ని బ‌ల‌వంతం చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్నామ‌ని తెలిపింది. దంప‌తుల‌కు త‌మ కుటుంబాన్ని పెంచుకునేందుకు నిర్ణయించుకునే హ‌క్కును దేశంలోని కుటుంబ సంక్షేమ కార్య‌క్ర‌మం క‌ల్పిస్తుంద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. ఈ మేర‌కు అఫిడ‌విట్‌ను సుప్రీం కోర్టుకు అంద‌జేసింది.

దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ‌కు చ‌ట్టం తీసుకురావాలంటూ న్యాయ‌వాది అశ్విని ఉపాధ్యాయ దాఖ‌లు చేసిన ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిర‌స్కరించ‌డంతో ఆయ‌న సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దీనిపై విచార‌ణ జ‌రిపిన ఉన్న‌త న్యాయ‌స్థానం కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ కోర‌గా, ఈ మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. దేశంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌కే ప‌రిమితం చేయ‌డం, లేదా నిర్ధిష్ట చ‌ట్టాన్ని రూపొందించాల్సిన అవ‌స‌రాన్ని కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ తిర‌స్క‌రించింది.

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట