ఏపీలో ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు నిధులు విడుదల

ఏపీ వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్​ను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది.

ఏపీలో ఆక్వా ల్యాబ్స్​ ఏర్పాటుకు నిధులు విడుదల
Follow us

|

Updated on: Nov 03, 2020 | 8:47 PM

ఏపీ వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్​ను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది. ఆర్ఐడీఎఫ్ ఫండ్స్ నుంచి ఈ ల్యాబ్​లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. రూ. 12.42 కోట్లతో 27 చోట్ల ఆక్వాల్యాబ్​ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఆక్వా పరిశ్రమకు అవసరమైన సాంకేతికమైన సలహాలను ఈ ఆక్వా ల్యాబ్​లు అందించనున్నాయి.

Also Read : 

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,849 పాజిటివ్ కేసులు