ఏపీలో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు నిధులు విడుదల
ఏపీ వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్ను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది.
ఏపీ వ్యాప్తంగా 27 చోట్ల సమీకృత ఆక్వా ల్యాబ్స్ను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ పాలనా అనుమతులు జారీ చేసింది. ఆర్ఐడీఎఫ్ ఫండ్స్ నుంచి ఈ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. రూ. 12.42 కోట్లతో 27 చోట్ల ఆక్వాల్యాబ్ల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. ఆక్వా పరిశ్రమకు అవసరమైన సాంకేతికమైన సలహాలను ఈ ఆక్వా ల్యాబ్లు అందించనున్నాయి.
Also Read :
పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..