Health Tips: పాలలో ఇవి కలుపుకొని తాగితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటో తెలుసుకోండి

Health Care Tips: పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది పాలను ప్రతిరోజూ తాగుతారు. అయితే.. పాలు తాగేటప్పుడు చాలా మంది

Health Tips: పాలలో ఇవి కలుపుకొని తాగితే.. ఆ సమస్యలన్నీ మటుమాయం.. అవేంటో తెలుసుకోండి
Milk
Follow us

|

Updated on: Mar 06, 2022 | 8:44 AM

Health Care Tips: పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది పాలను ప్రతిరోజూ తాగుతారు. అయితే.. పాలు తాగేటప్పుడు చాలా మంది బాదంపప్పును దానిలో కలుపుతారు. బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో క్యాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు బాదంపప్పులో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. బాదం పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలు (Milk) సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. అందుకే పుట్టినప్పటి నుంచి.. పెద్దయ్యే వరకు పాలను తాపిస్తారు. పాలల్లో ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావున పాలలో ఏయే పదార్థాలను కలుపుకుని తాగితే ఎలాంటి ప్రయోజనాలు (Health Tips) కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, బాదం కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

బాదం – పాలు రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. బాదం పాలలో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలలో కాల్షియం, పొటాషియం, ప్రొటీన్, విటమిన్ డి, ఫాస్పరస్, సోడియం ఉన్నాయి. ఇక బాదంలో పొటాషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు దాగున్నాయి. కావున ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదం పాలు తాగడం వల్ల మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పసుపు పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు దాగున్నాయన్న విషయం అందరికీ తెలుసు. పాలలో పసుపు కలిపి తాగడం అనేది పూర్వం నాటి నుంచి వస్తుంది. పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో పసుసు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పసుపు పాలు పోషకాలతో పాటు చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రం, ఊపిరితిత్తులు, గుండె, కాలేయానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో పసుపు పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

పాలలో తేనె కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పాలలో తేనె కలుపుకొని తాగితే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. పాలలాగే తేనె కూడా సద్గుణాల గనిగా పరిగణిస్తారు. విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, విటమిన్ ఎ, డి వంటి పోషకాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మీ శరీరానికి చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

Side Effects of Papaya: ఈ ఐదు రకాల సమస్యలున్నవారు బొప్పాయిని తినకపోవడం మంచిది

Pregnancy Care: కడుపుతో ఉన్నవారికి ఎలాంటి విటమిన్ అవసరం.. ఏ ఆహారం తీసుకుంటే మంచిది..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు