Singer Vani Jayaram Death: మనసులు దోచిన మధురవాణి.. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకే రెండు నేషనల్ అవార్డ్స్..

తన గాత్రంతో శ్రోతల హృదయాలను పరవశింపచేసిన లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది.

Singer Vani Jayaram Death: మనసులు దోచిన మధురవాణి.. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకే రెండు నేషనల్ అవార్డ్స్..
Vani Jayaram
Follow us

|

Updated on: Feb 04, 2023 | 3:55 PM

కళాతపస్వి విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించిన దిగ్గజ దర్శకుడు ఇకలేరు అన్న వార్తను ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తన గాత్రంతో శ్రోతల హృదయాలను పరవశింపచేసిన లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ మరణవార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. 78 ఏళ్ల వాణీ జయరామ్.. చెన్నైలోని నాగంబాక్కంలోని హద్డౌస్ రోడ్డులోని తన స్వగ్రమంలో శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు. అదే సమయంలో ఆమె కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నారు.

చిత్రసీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పురస్కారంతో ఆమెను సత్కరించారు. కానీ ఈ అవార్డు అందుకోక ముందే ఆవి కన్నుమూయడంతో అభిమానులు.. ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం రాత్రి లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ మరణంతోనే దుఃఖంలో మునిగిపోయిన చిత్రపరిశ్రమకు మరో దిగ్గజ గాయని దూరమయ్యారు. వాణి జయరామ్ 1945 నవంబర్ 30న తమిళనాడులోని వెల్లూరులో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా దాదాపు 20 వేల పాటలను ఆలపించారు. సినిమాల్లోని పాటలు మాత్రమే కాకుండా భక్తి గీతాలను కూడా ఆలపించారు. విదేశాల్లోనూ అనేక కచేరీలలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

వాణీ జయరామ్‏ ఉత్తమ గాయనిగా మూడుసార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగాల్ సినిమా తెలుగులో అంతులేని కథ చిత్రంలోని పాటలకు గానూ ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు డైరెక్టర్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమాలకు అందుకున్నారు. అందులో ఒకటి శంకరాభరణం చిత్రంలోని పాటలకు.. ఆ తర్వాత స్వాతి కిరణం సినిమాలోని అనాతనీయరా హార పాటకు జాతీయ పురస్కారం అందుకున్నారు.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు