NTR : యంగ్ టైగర్ బాలీవుడ్‌లో సినిమా చేయనున్నారా..? ఆయన అందుకే తారక్ ను కలిశారా..?

ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ టీ సిరీస్ ఓనర్‌ భూషణ్‌ కుమార్‌తో.. క్లోజ్‌గా ఉంటున్నారు. తరుచుగా కలుస్తున్నారు.

NTR : యంగ్ టైగర్ బాలీవుడ్‌లో సినిమా చేయనున్నారా..? ఆయన అందుకే తారక్ ను కలిశారా..?
Ntr
Follow us

|

Updated on: Mar 26, 2023 | 7:49 PM

“ఎవరూ ఊరికే రారు.! ఎవరూ ఊరికే వెళ్లరు.? ఏదో మత్‌లబ్‌ ఉండే ఉంటుంది. ఇంకేదో పెద్దగానే జరగబోతోంది. ఈ సారి దద్దరిల్లిపోవడం ఖాయంగా ఉంది!” ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి నెటిజెన్స్ అంటున్న మాటలు.. చేస్తున్న కామెంట్స్ ! మరి మన హీరోను ఇలా ఎందుకంటున్నారని అంటారా.? అది తెలియాలంటే ఈ స్టోరీని తెలియాల్సిందే. ట్రిపుల్ ఆర్ సినిమాతో.. ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ టీ సిరీస్ ఓనర్‌ భూషణ్‌ కుమార్‌తో.. క్లోజ్‌గా ఉంటున్నారు. తరుచుగా కలుస్తున్నారు. ఏదో పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వైరల్ అయిపోతున్నారు.

అంతేకాదు రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 మూహూర్త కార్యక్రమానికి ఈయన వెళ్లిన విషయాన్ని బాలీవుడ్‌ మీడియా వారే గుర్తు చేస్తున్నారు. ఎవరూ ఊరికే వెళ్లరు కదాని అంటున్నారు. డెఫనెట్‌గా టీ సిరీస్‌ ప్రొడ్యూసర్‌తో.. టాలీవుడ్‌ బాద్‌షా బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని మోహమాటం లేకుండా చుబుతున్నారు. ఈ విషయాన్ని తారక్‌ కు.. తారక్‌ ఫ్యాన్స్‌కు ట్యాగ్‌ చేసి మరీ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ 30 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్, జాన్వీ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమానుంచి మేజర్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సారి కొరటాల శివ సాలిడ్ సక్సెస్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు