‘ఓ బేబీ’ మూవీని తిలకించిన తెలంగాణ గవర్నర్‌

హైదరాబాద్‌:  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు.  ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన […]

'ఓ బేబీ' మూవీని తిలకించిన తెలంగాణ గవర్నర్‌
Follow us

|

Updated on: Aug 06, 2019 | 10:02 PM

హైదరాబాద్‌:  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు.  ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్షరీ సంయుక్తంగా నిర్మించాయి.