AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎఫ్‌ 3’పై అనిల్ క్లారిటీ.. ఎవరెవరు ఉండబోతున్నారంటే..!

'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా ఐదో హిట్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుందని.. ఇందులో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో పాటు

'ఎఫ్‌ 3'పై అనిల్ క్లారిటీ.. ఎవరెవరు ఉండబోతున్నారంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 12, 2020 | 11:28 AM

Share

‘సరిలేరు నీకెవ్వరు’తో వరుసగా ఐదో హిట్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుందని.. ఇందులో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో పాటు మహేష్ గానీ రవితేజ గానీ భాగం కాబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3పై క్లారిటీని ఇచ్చేశారు దర్శకుడు అనిల్.

ఈ మూవీ ఎఫ్‌ 2 సీక్వెల్‌గా తెరకెక్కడం లేదని ఆయన ఇచ్చారు. అంతేకాదు ఈ మూవీలో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు మరోసారి కనిపించనున్నారని అనిల్ స్పష్టతను ఇచ్చేశారు. ఎఫ్‌ 2ను మించిన ఫన్ ఎఫ్ 3లో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ల మధ్య ఉండబోతోంది. ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో ప్రస్తుతం మా టీమ్ బిజీగా ఉంది. హీరోయిన్లుగా తమన్నా, మోహ్రీన్ ఈ మూవీలో కంటిన్యూ అవ్వబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది అని అనిల్ చెప్పారు. ఇక దిల్ రాజు నిర్మించబోతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: తప్పుడు సమాచారం వ్యాప్తి.. ఏపీలో 60మందిపై కేసులు నమోదు..!

Follow Us
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే..
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
12 ఏళ్ల పగ.. నలుగురు కలిసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నారో తెలిస్తే
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..