అందుకే ఆ మూవీ ఆఫర్ వదులుకున్నా..!

'మహానటి'తో వచ్చిన క్రేజ్‌ని కొనసాగించాలనుకుంటోన్న కీర్తి సురేష్‌.. ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వాటిలో నటిస్తున్నారు.

అందుకే ఆ మూవీ ఆఫర్ వదులుకున్నా..!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా నటిస్తుంది ఈ మహానటి. 
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 5:13 PM

‘మహానటి’తో వచ్చిన క్రేజ్‌ని కొనసాగించాలనుకుంటోన్న కీర్తి సురేష్‌.. ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వాటిలో నటిస్తున్నారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ఆమె బాగా సన్నబడ్డారు. దీనిపై రకరకాల పుకార్లు వినిపించాయి. ఓ మూవీ కోసం కీర్తి తగ్గిందన్న కామెంట్లు వినిపించాయి. అంతేకాదు బికినీ వేసుకునేందుకు సిద్ధమైన కీర్తి.. అందుకోసమే సన్నబడిందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ రూమర్లపై తాజాగా కీర్తి స్పందించారు.

”నేను సన్నబడ్డాలని తీసుకున్న నిర్ణయం ఇప్పటిది కాదు. చాలా రోజుల క్రితం తీసుకున్నది. దాదాపు ఒక సంవత్సరం కష్టపడి నేను సన్నబడ్డాను. తెరపై బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను. అది ఇష్టం లేకనే ఓ భారీ సినిమా ఆఫర్‌ను వదులుకున్నా” అని కీర్తి అన్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ‘రంగ్‌ దే’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్‌ సఖి’.. మలయాళంలో ‘మరక్కర్’.. తమిళ్‌లో ‘పెంగ్విన్’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నట్లు సమాచారం.

Read This Story Also: మద్యం అమ్మకాలపై రజనీ ఫైర్.. తమిళనాడు సర్కార్‌కి వార్నింగ్..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు