కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

Shilpa Shetty: దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. అటు సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారు.

కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..
Shilpa Shetty Family
Follow us

|

Updated on: May 07, 2021 | 7:55 PM

Shilpa Shetty: దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. అటు సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా.. తాజాగా మరో హీరోయిన్ శిల్పాశెట్టి కుటుంబానికి కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా‏లో వెల్లడించారు. ఆమె భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతోపాటు.. ఆమె అత్తమామలు, తల్లి సునంద కరోనా బారిన పడ్డారు. కేవలం వీరు మాత్రమే కాకుండా.. శిల్పాశెట్టి ఇంట్లో పనిచేసే మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్‏గా నిర్ధారణ అయినట్లుగా తెలిపారు.

ఈమేరకు ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా‏లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత పది రోజులుగా మా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. నా అత్తమామలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత సమిషా, వియాన్రాజ్, మా అమ్మకు.. చివరకు రాజ్ కు కరోనా సోకింది. వీరంత అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో వారి వారి గదులలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ సలహాను అనుసరిస్తున్నారు. మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారు కూడా చికిత్స తీసుకుంటున్నారు.దేవుని దయ వలన ప్రతి ఒక్కరూ కోలుకునే దశలో ఉన్నారు. నాకు మాత్రం నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. త్వరగా స్పందించి సత్వర సహాయం అందించినందుకు బిఎంసి అధికారులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. దయచేసి మీ ప్రార్థనలలో మా అందరినీ కొనసాగించండి. మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండి. కరోనా పాజిటివ్ వచ్చినా రాకపోయినా సానుకూలంగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది శిల్పాశెట్టి. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు శిల్పా కుటుంబం త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

ట్వీట్..

Also Read: Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు