AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EC on Tamilnadu Election: కరోనా బాధితులకు పోస్టల్ ఓటు.. కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ఈసీ

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి తపాలా ద్వారా ఓటు హక్కు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు తెలిపారు.

EC on Tamilnadu Election: కరోనా బాధితులకు పోస్టల్ ఓటు.. కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ఈసీ
Tamilnadu Ceo Satyabrata Sahoo Releases Postal Ballot Procedures
Sanjay Kasula
|

Updated on: Mar 15, 2021 | 4:00 PM

Share

EC on Tamilnadu elections 2021 : తమిళనాడులో పోలింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటికే పరిమితమైన కోవిడ్ బాధితులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది.  కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారికి తపాలా ద్వారా ఓటు హక్కు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు చెప్పారు. శాసనసభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌ 6న జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వృద్ధులు, దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించు కోవచ్చని ఎన్నికల కమిషన్‌ వెల్లడించారు.

అదే విధంగా  కోవిడ్ బాధితులు ఓటు హక్కు వినియోగించుకొవచ్చని… అలాగే పోలింగ్‌ రోజున చివరి గంటలో వారు పీపీఈ కిట్‌తో వచ్చి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి కూడా కోవిడ్ నిబంధనలకు అనుగూనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. అంతేకాకుండా సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ గాడ్స్ కూడా అందిస్తున్నట్లుగా ఎన్ని కల కమిషన్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రధా న ఎన్నికల కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు మాట్లాడుతూ, కరోనా బాధితులు తపాలా ఓటు హక్కు వినియోగించే సౌకర్యం కల్పించామని, ముందుగా పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అదే ఆలోచిస్తున్నామన్న మంత్రి‌ అనురాగ్‌ఠాకూర్ MK Stalin Nomination: జనసంద్రమైన కొల్లాత్తూర్.. కేరింతలు.. హర్షధ్వానాల మధ్య తమిళనేతల నామినేషన్లు.. ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మీరు వడ్డీ లేకుండా రూ.10వేల వరకు తీసుకోవచ్చు…

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?