CDS Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

CDS Bipin Rawat: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌ ఆకస్మిక మరణంపై ఓ వైపు యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు.. విదేశీరాయబారులు సంతాపం తెలియజేస్తూ.. రావత్ తో ఉన్న బంధాన్ని గుర్తు..

CDS Bipin Rawat: బిపిన్ రావత్ మరణంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Cds General Bipin Rawat
Follow us

|

Updated on: Dec 10, 2021 | 8:37 PM

CDS Bipin Rawat: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌ ఆకస్మిక మరణంపై ఓ వైపు యావత్ దేశంతో పాటు ప్రపంచ దేశాలు.. విదేశీరాయబారులు సంతాపం తెలియజేస్తూ.. రావత్ తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని.. కన్నీరు పెడుతుంటే.. మనదేశంలోని కొందరు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుజరాత్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణంపై ఫేస్‌బుక్ పేజీలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ లోని  44 ఏళ్ల వ్యక్తిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్  అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అమ్రేలీ జిల్లాలోని రాజులా తాలూకాకు చెందిన శివాభాయ్ రామ్ గా గుర్తించినట్లు చెప్పారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని 153-ఏ సెక్షన్ కింద శివభాయ్ రామ్ అదుపులోకి తీసుకున్నారు. మతాన్ని అవమానిస్తున్న కారణంతోనూ 295-ఏ సెక్షన్ కింద కేసు బుక్ చేశారు.

శివభాయ్ రామ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టులు చేసినట్లు.. పలు మార్లు అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే బిపిన్ రావత్‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేశారన్న అంశాన్ని పోలీసులు  వెల్లడించలేదు. పేస్ బుక్ పేజీ “శివాభాయ్ అహిర్”లో హిందూ దేవతలతో పాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు శివభాయ్ రామ్ గతంలోనూ అరెస్టయ్యాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర యాదవ్ తెలిపారు. నిందితుడు జనరల్ బిపిన్ రావత్‌పై కొన్ని అవమానకరమైన పోస్ట్‌లను షేర్ చేయడంతో మా రాడార్‌లోకి వచ్చాడు. నిందితుని టైమ్‌లైన్‌ని స్కాన్ చేసిన అనంతరం అంతకు ముందు హిందూ దేవుళ్ళు,  దేవతల గురించి అభ్యంతరకరమైన పోస్ట్‌లు షేర్ చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. శివ భాయ్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన త సైబర్‌ క్రైమ్‌ అధికారులు అతని స్వస్థలం నుంచి అరెస్టు చేశారు. తమ దర్యాప్తులో ఇలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టి.. వెలుగులోకి రావాలని నిందుతుడు భావిస్తున్నాడని తెలిసిందన్నారు.

Also Read:  మరోసారి విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ.. ఉద్యోగులకు సంఘీభావంగా జనసేనాని దీక్ష.. ఏర్పాట్లు చేస్తున్న నేతలు..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..