Vijay Devarakonda: తెలంగాణ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన విజ‌య్‌.. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్న రౌడీ హీరో..

Vijay Devarakonda: ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా క‌ర‌ళా నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లోనూ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాజాగా...

Vijay Devarakonda: తెలంగాణ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన విజ‌య్‌.. క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పిస్తోన్న రౌడీ హీరో..
Vijay Devarakonda
Follow us

|

Updated on: May 08, 2021 | 6:08 AM

Vijay Devarakonda: ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా క‌ర‌ళా నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లోనూ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాజాగా క‌రోనా నుంచి కోలుకొని ప్ర‌గ‌తి భ‌వన్‌కు చేరుకున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే కొవిడ్ మందుల కిట్‌ను వాడండ‌ని సూచించారు. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా తెలంగాణ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపారు. ప్ర‌జ‌ల్లో క‌రోనా ట్రీట్‌మెంట్‌పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేశారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే.. టెస్ట్ కోసం స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా వెంట‌నే ట్రీట్‌మెంట్ మొద‌లు పెట్టాల‌ని సూచించాడు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడిన ఓ వీడియో మెసేజ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ మాట్లాడుతూ.. తెలంగాణలో పల్లెల్లో పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో ప్రత్యేకంగా కోవిడ్ ఔట్ పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పిన విజ‌య్‌.. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే అక్క‌డ ఉన్న వైద్యుల‌ను సంప్రదించి మందులు తీసుకోవాలని సూచించారు. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే టెస్ట్ కోసం స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ట్రీట్‌మెంట్ మొద‌లు పెట్టాల‌ని విజ‌య్ చెప్పుకొచ్చాడు.

విజ‌య్ చెప్పిన క‌రోనా సూచ‌న‌లు..

Also Read: TS CS: త్వరగా ఆక్సిజన్ రప్పించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు.. ప్రత్యేక బ‌ృందాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్.. వైద్యాధికారులకు పలు సూచనలు

TS Covid Vaccine: తెలంగాణలో మొదటి డోసు కరోనా టీకా నిలిపివేత.. రేపటి నుంచి వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ వేయాలని సర్కార్ నిర్ణయం

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..