Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..

Vaccine Second Dose: యావ‌త్ దేశాన్ని అత‌లాకుతలం చేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది....

Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..
Corona Vaccine
Follow us

|

Updated on: May 01, 2021 | 4:16 PM

Vaccine Second Dose: యావ‌త్ దేశాన్ని అత‌లాకుతలం చేస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డంలో ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేష‌న్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోన్న అంశాలు కాస్త సానుకూలంగా మారాయి. అయితే కొన్ని రోజుల క్రితం వ‌ర‌కు చాలా మందిలో వ్యాక్సినేష‌న్‌పై అనుమానాలు ఉన్నా.. ఇప్పుడిప్పుడే ఈ ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పెరుగుతోంది. తాజాగా 18 ఏళ్లు నిండిన వారు బారి ఎత్తున వ్యాక్సినేష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే దీనికి ఉదాహ‌ర‌ణ‌.

ఇదిలా ఉంటే క‌రోనా మొద‌టి డోసు తీసుకున్న కొంద‌రికి సెకండ్ డోస్ అంద‌డంలో కాస్త ఆల‌స్య‌మ‌వుతోంది. దీంతో చాలా మంది భ‌యాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు. మొద‌టి డోస్ తీసుకొని ఆల‌స్యంగా సెకండ్ డోస్ తీసుకుంటే అది ప‌నిచేయ‌దేమో అన్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ్‌దీప్ గులేరియా. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. సెకండ్ డోస్ తీసుకోవ‌డం ఆల‌స్య‌మైనా గాబ‌రా ప‌డొద్ద‌ని, ఆల‌స్య‌మైనా అది ప‌నిచేస్తుంద‌ని, ఎవ‌రూ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండ‌కూడ‌ద‌ని చెప్పుకొచ్చారు. ఇక కోవిడ్ నుంచి కోలుకున్న వారు కూడా త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న‌రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే మెజార్టీ వైద్యులు మాత్రం లక్షణాలన్నీ పూర్తిగా తగ్గిన తర్వాత 4-6 వారాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారని వివ‌రించారు.

Also Read: Assembly Election Result 2021: నిలిచేదెవరు.. గెలిచేదెవరు.. రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీ9లో ఇలా వీక్షించండి..

Organic Laddu Prasadam: తిరుమలలో కొత్త ఆచారానికి అధికారుల శ్రీకారం.. శ్రీవారికి ప్రకృతి సిద్ధ వంటకాలతో నైవేద్యం..!

Rana Daggubati: మరో పాన్ ఇండియా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా.. ఆ నిర్మాణ సంస్థ బ్యానర్‏లోనే మూవీ..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు