Covid Vaccine: వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కేంద్రం మ‌రో ముంద‌డుగు.. 12-14 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్ప‌టి నుంచంటే..

Covid Vaccine: క‌రోనా అంతానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్‌. ప్ర‌పంచదేశాల‌న్నీ ఇప్పుడు ఇదే మంత్రాన్ని పాటిస్తున్నాయి. క‌రోనాను త‌రిమికొట్టేందుకు వ్యాక్సిన్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భారత్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో..

Covid Vaccine: వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కేంద్రం మ‌రో ముంద‌డుగు.. 12-14 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్ప‌టి నుంచంటే..
Follow us

|

Updated on: Jan 17, 2022 | 6:53 PM

Covid Vaccine: క‌రోనా అంతానికి మ‌న ద‌గ్గ‌ర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సిన్‌. ప్ర‌పంచదేశాల‌న్నీ ఇప్పుడు ఇదే మంత్రాన్ని పాటిస్తున్నాయి. క‌రోనాను త‌రిమికొట్టేందుకు వ్యాక్సిన్‌తో యుద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భారత్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే పెద్ద‌ల‌కు 156 కోట్ల‌కుపైగా డోసుల టీకాలు పంపిణీ చేసిన భార‌త ప్ర‌భుత్వం తాజాగా.. టీనేజ‌ర్ల‌కు కూడా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మొత్తం 7.4 మంది ఉండ‌గా వీరిలో ఇప్ప‌టి వ‌ర‌కు 3.45 కోట్ల మందికి తొలి డోసును ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 12 నుంచి 14 ఏళ్ల చిన్నారుల‌కు సైతం టీకాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. చిన్నారుల‌కు మార్చి నెల నుంచి టీకాలు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. అప్ప‌టిలోగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్తికానుంద‌ని ఆయ‌న తెలిపారు.

Also Read: AP Corona Cases: ఏపీలో కొత్తగా 4,108 కరోనా కేసులు.. జిల్లాల వారీగా వివరాలు

Formula Race: మరో ప్రపంచ క్రీడా సమరానికి అతిథ్యం ఇవ్వనున్న తెలంగాణ.. ఫార్ములా ఈ – గ్రీన్‌కోతో రాష్ట్ర సర్కార్ ఎంవోయూ

Garlic: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వెల్లుల్లి అస్సలు తినకూడదు.. తింటే మీ పని అంతే..?

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు