AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌కి క‌రోనా పాజిటివ్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరున్ కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోగా.. కోవిడ్ సోకిన‌ట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌కి..

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌కి క‌రోనా పాజిటివ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 9:24 PM

Share

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469కి చేరుకోగా, ఇప్ప‌టివ‌ర‌కూ 3,541 మంది క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. వీఐపీల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు ఈ క‌రోనా. కాగా ఇప్ప‌టికే ఏపీలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేత‌లు, అధికారులు ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజ‌గా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరున్ కుమార్‌కి కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. రెండు రోజులుగా జ్వ‌రంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేసుకోగా.. కోవిడ్ సోకిన‌ట్టు రిపోర్టుల్లో తేలింది. దీంతో రాజ‌మండ్రిలోని త‌న నివాసంలో హోం ఐసోలేష‌న్‌కి వెళ్లిపోయారు ఉండ‌వ‌ల్లి. ఇక గ‌త వారం రోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Read More:

క‌రోనా ఎఫెక్ట్ః ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

సూర్యని కావాలనే కొంతమంది టార్గెట్ చేస్తున్నారుః భార‌తీరాజా

డీప్ కోమాలోనే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

Follow Us
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
శాంసన్ vs శ్రేయస్.. సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?
శాంసన్ vs శ్రేయస్.. సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్