ఇలా చేస్తే అంతే! పీఎఫ్ ఖాతాదారుల‌కు అలెర్ట్‌

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ కార‌ణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్న‌వాళ్ల‌కు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కు స‌హాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ..

ఇలా చేస్తే అంతే! పీఎఫ్ ఖాతాదారుల‌కు అలెర్ట్‌
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 11:58 PM

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కోట్లాది మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ వైర‌స్ కార‌ణంగా ఎన్నో కంపెనీలు దివాళా తీశాయి. అలాగే ఉద్యోగాలు ఉన్న‌వాళ్ల‌కు ఆయా కంపెనీలు జీతాల్లో కోత విధించాయి. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల‌కు స‌హాయంగా నిలిచేందుకు ఈపీఎఫ్‌వో సంస్థ.. ఖాతాదారుల డ‌బ్బును తీసుకునేందుకు వెసులుబాటును క‌ల్పించింది. అయితే ఈ స‌మ‌యంలోనే సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త త‌రహా మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. అందినకాడికి నొక్కేస్తున్నారు.

దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్-ఈపీఎఫ్‌వో.. పీఎఫ్ ఖాతాదారుల‌కు సోష‌ల్ మీడియా వేదికగా ఓ హెచ్చ‌రిక జారీ చేసింది. పీఎఫ్ ఖాతాదారులు.. త‌మ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఫోన్ ద్వారా కానీ, లేదా ఏ ఇత‌ర సోషల్ మీడియా యాప్స్ ద్వారా కానీ ఎవ్వ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని కోరింది. మీ ఫోన్ ఓటీపీ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్, యూఏఎన్ నెంబ‌ర్‌, పాన్ నెంబ‌ర్, బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్ వంటి మీ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను ఎవ‌రికీ ఫోన్ ద్వారా తెలియ‌జేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తూ ట్వీట్ చేసింది.‌ మీరు చేసే ఈ చిన్న త‌ప్పు వ‌ల్ల‌.. మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రింది. ఇలా ఎవ‌రైనా కాల్ చేసినా.. మీకు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా.. 1800 11 8005 నెంబ‌ర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది ఈపీఎఫ్‌వో.

Read More:

ఎమ్మెల్యే రోజా, సెల్వ‌మ‌ణి దంప‌తుల‌ను ఆశీర్వ‌దించిన సీఎం జ‌గ‌న్

సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన‌ ఆలీ కూతురు.. మా గంగాన‌దిగా!

”ఇందిరా ర‌సోయి” ప‌థ‌కం.. 8 రూపాయ‌ల‌కే భోజ‌నం

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు