Corona Antibodies: కొవిడ్‌ విజేతల్లో 8 నెలల పాటు యాంటీబాడీలు.. తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి

కొవిడ్‌ బారినపడిన తరువాత ఎనిమిది నెలల వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉంటున్నాయి. ఈ విషయం ఇటలీలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది.

Corona Antibodies: కొవిడ్‌ విజేతల్లో 8 నెలల పాటు యాంటీబాడీలు.. తాజా ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి
Antibodies
Follow us

|

Updated on: May 13, 2021 | 7:21 PM

కొవిడ్‌ బారినపడిన తరువాత ఎనిమిది నెలల వరకు శరీరంలో యాంటీ బాడీలు ఉంటున్నాయి. ఈ విషయం ఇటలీలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. కొవిడ్‌ బారిన పడిన వారిలో ఎన్ని రోజుల వరకు ఉంటాయ‌నే అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. దీనిపై ఇటలీలోని ఐఎస్‌ఎస్‌ నేషనల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు అధ్యయనం జరిపారు. ఇందులో భాగంగా కరోనా సోకి మిలాన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మందిని పరిశీలించారు. రోగుల వయస్సు, ఇత‌ర వ్యాధుల‌తో సంబంధం లేకుండా యాంటీబాడీలు క‌రోనా నుంచి కోలుకున్న వ్య‌క్తుల శ‌రీరంలో ఎనిమిది నెలలు ఉంటాయ‌ని మిలన్లోని శాన్ రాఫెల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

క‌రోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభ‌మైన‌ మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వీరి నుంచి బ్ల‌డ్ శాంపిల్స్ సేకరించారు. నవంబరు చివర్లో మరోసారి వాటిని తీసుకున్నారు. యాంటీబాడీల ఉనికి వీరిలో క్రమేణా తగ్గుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. అయితే వైర‌స్ సోకిన 8 నెలల తర్వాత కూడా వాటి ఉనికి ఉన్న‌ట్లు నిర్ధారించారు. అన్ని నెలల తర్వాత ముగ్గురిలో మాత్రమే ఇవి లేవని పరిశోధన వివరాలను నేచర్‌ కమ్యూనికేషన్స్‌ అనే సైంటిఫిక్‌ జర్నల్‌లో ప్రచురించారు. క‌రోనా సోకిన 15 రోజుల్లో యాంటీబాడీలు ఉత్పత్తి కాకుంటే వారిలో వ్యాధి తీవ్ర రూపం దాలుస్తుందని చెప్పారు.

Also Read: వావ్ ! ఉన్నది ఒకటే ఊపిరితిత్తి, కానీ యోగా, ప్రాణాయామంతో కోవిడ్ ను జయించిన నర్సు, అభినందించిన డాక్టర్లు

కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..